Prashant Kishor in Andhra Politics
Political
పీకేకు సోషల్ మీడియా ప్రచార బాధ్యత మాత్రమే?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒకటే చర్చ. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం. అదీ హైదరాబాద్ నుంచి లోకేష్ అతన్ని వెంటబెట్టుకుని ప్రైవేట్ జెట్లో గన్నవరం రావడం..
అక్కడి నుంచి ఇద్దరూ ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం.. చంద్రబాబుతో దాదాపు 2 గంటల పాటు పీకే చర్చలు...
Latest News
“మీసాల పిల్ల” పీకింది
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...


