Monthly Archives: January, 2024

చలి కాలం లో గుండె పోట్లు తగ్గాలంటే ఏమి చెయ్యాలి..?

చలి కాలం మొదలైంది, రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాలు తీవ్రమైన ఇక్కట్లను ఎదురుకుంటున్నారు. ఈ చలికాలం సమయం లోనే అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, ముఖ్యంగా ముసలి వయస్సు ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. అంతే కాకుండా శ్వాసకోశ సంబంధిత...

అరటిపండు తినడం వల్ల శరీరం బరువు తగ్గుతుందా..? అద్భుతమైన ఫలితాలను ఇస్తున్న జపనీస్ డైట్!

అధిక శాతం జనాభా బరువు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ బరువు ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పని ఒత్తిడిలో పడిపోయి, సరిగా వర్కౌట్స్ చెయ్యడానికి ఓపిక లేక శరీరాన్ని పెంచుకుంటూ పోతుంటాము. చాలా...

చలికాలం లో యూరిక్ యాసిడ్ పెంచే ఆహార పదార్దాలు ఇవే..దయచేసి వీటికి దూరంగా ఉండండి!

ప్రస్తుత కాలం లో మనలో అనేక ఆరోగ్య సమస్యలకు గురి చేస్తున్న వాటిల్లో యూరిక్ యాసిడ్ ప్రధాన కారణంగా నిలుస్తూ వస్తుంది. మన శరీరం లోని రక్తం లో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండడాన్ని హైపర్యూరిసెమియా అంటారు. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఏర్పడడానికి కారణం అవుతుంది. మనం తినే కొన్ని...

టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్సీ, విజయసాయి బావమరిది..

మొత్తానికి అనుకున్నంతా అవుతోంది. అధికారం తెచ్చిన అహంకారంతో ప్రాణాలిచ్చే క్యాడర్‌ను, ఏది చెప్పినా వినే నాయకులను జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కొక్కరినీ దూరం చేసుకుంటున్నారు. అసలు రాజకీయం అంటే ఏమిటో జగన్‌కు ఇప్పుడు తెలిసొస్తోంది. ఈగలు ఎప్పుడూ అధికారం అనే బెల్లం ఎక్కడుంటే అక్కడుంటాయి. ఇక్కడ బెల్లం నిండుకుంటోంది అనే అనేమానం రావటమే ఆలస్యం వెంటనే మరో బెల్లం గడ్డను...

అహంకారం ఓడిరది.. అంతరం తొలిగింది

రెండేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రినీ తన వెంట తీసుకెళ్ళారు. ఎలాంటి రాజకీయాల్లేవు. వైషమ్యాలు లేవు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా భేటీ కొనసాగింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాల మాట తప్పితే వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ఇది కదా సమాఖ్య...

నిజంగా ఇది ఆసక్తికర భేటీనే…

రాజకీయాల్లో కొన్ని భేటీలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. అసలు కలలో కూడా ఊహించని పరిణామాలు క్షణాల్లో జరిగిపోతుంటాయి. అలాంటి ఓ భేటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జరగడం చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఈ భేటీలో పాల్గొన్నది ఎవరంటే పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బీటెక్‌ రవి, షర్మిళ భర్త బ్రదర్‌ అనీల్‌ కుమార్‌లు. బుధవారం ఉదయం...

ఎక్కడ కెలికితే అన్నకు కాలుతుందో.. సరిగ్గా అక్కడి నుండే మొదలెట్టింది షర్మిల

జగన్ సామాన్యుడు కాదు.. రాజశేఖర్ రెడ్డి కొడుకు.. రాజారెడ్డి మనవడు అంటూ ఉంటారు కదా.. మరి షర్మిల కూడా వారి వారసత్వమేగా.. అందుకే జగన్ కు ఇక చుక్కలే.. ఆట మొదలైంది. వేట కూడా ఎక్కడ నుండి మొదలెట్టిందో చూశారుగా.. కొత్త తమ్ముడు లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిన షర్మిల అక్క.. ఆయనకు...

షర్మిల ఆపరేషన్ మొదలు.. క్యూ కట్టనున్న ఏపీ నేతలు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత స్ట్రాంగ్ పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి 35 మంది ఎంపీల షేర్ ఒక్క ఏపీ నుండే ఉండేది. అటువంటి పార్టీని అథ: పాతాళానికి తొక్కిన వ్యక్తులు ఒకరు నిన్నటి దాకా తెలంగాణా సీఎం కేసీఆర్ కాగా.. మరొకరు ఏపీ సీఎం జగన్. వారిద్దరి రాజకీయ భవిష్యత్ కు...

జగన్‌ తీరుపై బ్రాహ్మణ సంఘాల ఫైర్‌…

మొత్తానికి జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరణతో బ్రాహ్మణ సంఘాల్లో ఐక్యతను తీసుకొచ్చారనే చెప్పాలి. తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది అన్నట్టుగా ఆయన ఒకందుకు టికెట్‌ నిరాకరిస్తే.. అది ఆ కులసంఘాన్ని సంఘటితం చేసింది. విజయవాడ సెంట్రల్‌ నుంచి ప్రస్తుతం మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన వుడా చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయన...

సామాజిక సాధికారతకు ప్రతిరూపం లాగ నిల్చిన సీఎం జగన్!

సీఎం జగన్ తానూ నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని ఎన్నో సార్లు నిరూపితమైంది. అనైతికంగా రాజకీయ విలువలను మర్చిపోయి ప్రవర్తించకుండా ఉన్నాడు కాబట్టే నేడు జగన్ ఈ స్థాయి లో ఉన్నాడు. తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత అనైతికంగా వైసీపీ ఎమ్యెల్యేలను ఎలా కొనేసిందో, అలా జగన్ కూడా చేసి...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img