amaravati

కొత్త పొత్తుకు శ్రీకారం చుట్టిన అమరావతి రైతులు

అమరావతి రైతులు అన్ని పార్టీల వారిని ఒకే వేదిక మీదకు తీసుకురావటం వెనుక కొత్త పొత్తులకు శ్రీకారం చుట్టినట్టు అయిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడు మీడియాలో కూడా ఇదే విషయంపై చర్చోపచర్చలకు దారి తీస్తోంది. రాజధాని అమరావతి పేరుతో రైతులు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ ప్రత్యక్షంగా...

అక్కడే దిక్కులేదు.. రాష్ట్రమంతా విస్తరిస్తారట!

తాను దూర సందులేదు.. మెడకో డోలా అన్నాడట వెనకటి ఒకడు. ‘సేవ్‌ అమరావతి’ పేరుతో 400 రోజుగా సాగిస్తున్న ఉద్యమం పరిస్థితి అలాగే ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు మొదలు పెట్టడం, అదే సమయంలో రాజధాని వికేంద్రీకరణ పేరుతో కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతిలో శాసన...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img