arrival of Raghurama

రఘురామ రాకతో భీమవరంలో టెన్షన్‌ మొదలు..

పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ తెచ్చిన సంతోషంతో పాటు, నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు 4 సంవత్సరాల తర్వాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టడంతో టెన్షన్‌ కూడా వచ్చింది. శనివారం ఉదయం ఆయన రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ ఊరేగింపుతో భీమవరంలోని పెదమీరం ప్రాంతంలో గల తన ఇంటికి చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చిన...
- Advertisement -spot_img

Latest News

అనంతపురం ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షాక్.. రావొద్దంటూ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీలో నేతల వ్యాఖ్యలపై అధిష్టానం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బయట మాట్లాడే ప్రతి మాట...
- Advertisement -spot_img