prashant kishor meet nara lokesh
Political
పీకేకు సోషల్ మీడియా ప్రచార బాధ్యత మాత్రమే?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒకటే చర్చ. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం. అదీ హైదరాబాద్ నుంచి లోకేష్ అతన్ని వెంటబెట్టుకుని ప్రైవేట్ జెట్లో గన్నవరం రావడం..
అక్కడి నుంచి ఇద్దరూ ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం.. చంద్రబాబుతో దాదాపు 2 గంటల పాటు పీకే చర్చలు...
Latest News
పవన్ కల్యాణ్కు ప్రత్యేక చికిత్స.. 20 రోజులు కేరళలోనే!
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొంతకాలం రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. పాలనా వ్యవహారాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం బిజీగా ఉండే...


