Tension started
Political
రఘురామ రాకతో భీమవరంలో టెన్షన్ మొదలు..
పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ తెచ్చిన సంతోషంతో పాటు, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు 4 సంవత్సరాల తర్వాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టడంతో టెన్షన్ కూడా వచ్చింది.
శనివారం ఉదయం ఆయన రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ ఊరేగింపుతో భీమవరంలోని పెదమీరం ప్రాంతంలో గల తన ఇంటికి చేరుకున్నారు.
రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన...
Latest News
అనంతపురం ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షాక్.. రావొద్దంటూ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీలో నేతల వ్యాఖ్యలపై అధిష్టానం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బయట మాట్లాడే ప్రతి మాట...


