వైసీపీ
Political
ఓటమి తర్వాత వైసీపీకి కొత్త దిశ.. జగన్ పాత్రపైనే అందరి దృష్టి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ రాజకీయంగా తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, పార్టీ వ్యవహారాలపై జగన్ మరింత ప్రత్యక్ష దృష్టి పెట్టాలనే...
Political
20 మంది వైసీపీ ఎమ్యెల్యేలు జంప్
ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ ఇప్పటి నుండే ఎవరి వ్యూహాలను వాళ్ళు వేసుకుంటూ జనాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి టీడీపీ మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయి. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ...
Latest News
ఓటమి తర్వాత వైసీపీకి కొత్త దిశ.. జగన్ పాత్రపైనే అందరి దృష్టి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా క్రియాశీలకంగా...


