News

చలి కాలం లో గుండె పోట్లు తగ్గాలంటే ఏమి చెయ్యాలి..?

చలి కాలం మొదలైంది, రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాలు తీవ్రమైన ఇక్కట్లను ఎదురుకుంటున్నారు. ఈ చలికాలం సమయం లోనే అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, ముఖ్యంగా ముసలి వయస్సు ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. అంతే కాకుండా శ్వాసకోశ సంబంధిత...

అరటిపండు తినడం వల్ల శరీరం బరువు తగ్గుతుందా..? అద్భుతమైన ఫలితాలను ఇస్తున్న జపనీస్ డైట్!

అధిక శాతం జనాభా బరువు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ బరువు ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పని ఒత్తిడిలో పడిపోయి, సరిగా వర్కౌట్స్ చెయ్యడానికి ఓపిక లేక శరీరాన్ని పెంచుకుంటూ పోతుంటాము. చాలా...

చలికాలం లో యూరిక్ యాసిడ్ పెంచే ఆహార పదార్దాలు ఇవే..దయచేసి వీటికి దూరంగా ఉండండి!

ప్రస్తుత కాలం లో మనలో అనేక ఆరోగ్య సమస్యలకు గురి చేస్తున్న వాటిల్లో యూరిక్ యాసిడ్ ప్రధాన కారణంగా నిలుస్తూ వస్తుంది. మన శరీరం లోని రక్తం లో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండడాన్ని హైపర్యూరిసెమియా అంటారు. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఏర్పడడానికి కారణం అవుతుంది. మనం తినే కొన్ని...

అహంకారం ఓడిరది.. అంతరం తొలిగింది

రెండేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రినీ తన వెంట తీసుకెళ్ళారు. ఎలాంటి రాజకీయాల్లేవు. వైషమ్యాలు లేవు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా భేటీ కొనసాగింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాల మాట తప్పితే వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ఇది కదా సమాఖ్య...

కుటుంబ రాజకీయాలపై స్పందించిన సుబ్బారెడ్డి..

గడచిన రెండు రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఆంధ్రజ్యోతి రేపిన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక సంచలన కథనాలను అందించడంలో.. వండి, వార్చడంలో ఆంధ్రజ్యోతి అందెవేసిన చెయ్యి. ముఖ్యంగా దివంగత వైయస్సార్‌ కుంటుంబలో ఏం జరుగుతుంతో మినిట్‌ టు మినిట్‌ రాధాకృష్ణకు తెలిసినట్టుగా జగన్‌కు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. వైయస్సార్‌ కుటుంబంలో విబేధాలు అంటూ...

ఒక్క ఏడాది లో 10 వేల కండోమ్స్ ని వాడిన ఢిల్లీ కి చెందిన వ్యక్తి!

ఢిల్లీ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది..ఇది విన్న తర్వాత ఎవరికైనా వీడు మనిషా లేకపోతే గుర్రమా అని అనిపించక తప్పదు. వినేందుకు కాస్త పచ్చిగా మీకు అనిపించినా కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి తెలుసుకోవాలి. అసలు విషయం లోకి వెళ్తే మరి కొద్ది గంటల్లో 2023 వ సంవత్సరం ముగుస్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించిన...

పిట్టల ప్రియుడికి వందేభారత్‌ పడింది…

ప్రారంభం నుంచి వందేభారత్‌ రైళ్లు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రారంభంలో ఈ రైళ్లపై రాళ్లదాడులు జరిగాయి. ఆ తర్వాత ఒకటి, రెండు సార్లు మార్గమధ్యలోనే ఇవి మొరాయించడం, వాటిని వేరే రైలు ఇంజన్లు వచ్చి లాక్కెళ్లడం, పశువులను ఢీకొట్టి ముందు భాగం ముక్కలవడం ఇలా అనేక ఆసక్తికర సంఘటనలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాయి...

ఉదయంలో కదలిక తెస్తున్న కాంగ్రెస్‌ నేత…

ఉదయం... ఒకప్పటి పత్రికారంగ సంచలనం. దాసరి నారాయణరావు సారధ్యంలో మొదలైన ఉదయం దినపత్రిక తెలుగునాట పత్రికా ఫీల్డ్‌న్‌, రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. 1984 డిసెంబర్‌ 30వ తేదీన నాటి ముఖ్యమంత్రి యన్‌.టి. రామారావు చేతులు మీదుగా తొలి సంచిక వెలువడిరది. అప్పటి వరకూ పత్రికా రంగంలో ఈనాడు మంచి స్థాయిలోకి ఉంది. ఉదయంకు ముందు కొన్ని...

అయితే రామోజీ గార్ని కూడా వ్యాపారాలు మానేయమనండి…

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు.. మనుషులందు ధైర్య శాలులు వేరయా అని చెప్పుకోవాలి. చేసే పనిమీద చిత్తశుద్ధి, టైమింగ్‌ ఉంటే చాలు ఏ ఉద్యోగికయినా.. అంతకు మించి అతని పర్సనల్‌ విషయాల్లోను.. ఆఫీస్‌ అవర్స్‌ ముగిశాక అతను చేసే పనులు గురించి పట్టించుకుని, అతన్ని నిలదీస్తే.. రామోజీ రావు అంతటి వారికే దిమ్మతిరిగి పోయే...

2024 నుంచి నందికి మోక్షం…

ఏరంగంలోనైనా ముందు మనం నిలదొక్కుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అందులో సక్సెస్‌ అయితే ఆతర్వాత పేరు, ప్రతిష్ఠలను ఆశిస్తాం. ఆ తర్వాత మన కష్టానికి ప్రతిఫలంగా వచ్చే గుర్తింపు(అవార్డులు)ను ఖచ్చితంగా ఆశిస్తాం. ప్రతి రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న వారికి ప్రోత్సాహంగా కొన్ని సంస్థలు అవార్డులు ఇస్తుంటాయి. అవి ఆయా ఫీల్డ్‌ల్లో ఉన్న వారికి మరింత ప్రోత్సాహంగా ఉంటాయి....

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...