Political

షర్మిళ ఎంట్రీపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో భిన్న స్వరం…

నిన్నటి వరకూ తెలంగాణ ఎన్నికలపై పడ్డ మీడియా, సోషల్‌ మీడియా దృష్టి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాపైకి మళ్లింది. అందులోనూ వై.యస్‌. ముద్దల తనయ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టనున్నట్లు వార్తలు రావడం. ఆ వార్తలు నిజమేనని రుజువు చేసేలా ఈనెల 4వ తేదీన షర్మిళను ఢల్లీికి రమ్మని అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఇప్పుడు...

జగన్ టేబుల్ మీదకి చిత్తూరు జిల్లా ఫైల్..తాడేపల్లి ఆఫీస్ నుండి మంత్రి రోజా కి పిలుపు!

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై ఏ రేంజ్ లో నెగటివిటీ ఉందో మన అందరం చూస్తూనే ఉన్నాం. టీడీపీ - జనసేన కూటమి కలయిక దెబ్బకి ఈసారి వైసీపీ ఓడిపోవడం ఖాయం అని సర్వేలు సైతం చెప్తున్నాయి. దీంతో జగన్ లో ఎన్నడూ లేని విధంగా వణుకు మొదలైంది. నియోజకవర్గాల వారీగా...

రేవంత్ రెడ్డి సర్కార్ 3 నెలల్లో కూలిపోనుందా..?

తెలంగాణ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కొంతమంది రాజకీయ నాయకులకు , ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అసలు మింగుడు పడడం లేదు. అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తాను అని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ని పదే పదే ఆ విషయాన్నీ గుర్తు చేస్తూ నెల...

వైసీపీ పార్టీ లోకి వై ఎస్ షర్మిల..? ట్విస్టు అదిరిపోయిందిగా!

ఎవ్వరూ ఊహించని విధంగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వై ఎస్ షర్మిల తెలంగాణ లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అనే రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తో...

జగన్ వ్యూహాలకు వణికిపోతున్న చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్!

2024 వ సంవత్సరం వచ్చేసింది..మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు రసవత్తరంగా మారింది. వైసీపీ ప్రభుత్వం స్థాపించినప్పుడు ఇక పదేళ్లు జగన్ సీఎం గా ఉంటాడు అనే రేంజ్ వేవ్ ఉండేది. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో, అప్పటి నుండి పరిస్థితులు మొత్తం మారిపోయాయి. రాష్ట్రం...

బయటకి లీక్ అయితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తా అంటూ లోకేష్ కి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు!

ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చెయ్యబోతున్నాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఇరు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మ్యానిఫెస్టో తదితర అంశాలపై తరచూ చర్చలు జరుగుతున్నాయి. సంక్రాంతి లోపు జనసేన పోటీ చెయ్యబోయే స్థానాలు, అలాగే ఉమ్మడి...

ఈ ప్రయోగం దేశంలోనే ఎక్కడా జరలేదు..

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారు అన్న విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాజాగా ఇదే విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగా అన్ని చోట్లా ఉంటుంది. కానీ ఎంత పర్సంటేజ్‌ వచ్చింది అనేది చూసుకోవాలి. టీడీపీ,...

డొక్కాను ఫుట్‌బాల్‌ ఆడుకున్న జగన్‌…

కాలం కలిసిరాకపోతే కర్రే పామై కాటేస్తుందనేది పాత సామెత.. స్వంత పార్టీ నాయకులే ఫుట్‌బాల్‌లు అవుతారనేది కొత్త సామెత. పాపం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గుంటూరుజిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పరిస్థితి ఇలాగే మారింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఆ...

ఒకే వేదికని పంచుకోబోతున్న తెలంగాణ మరియు ఆంధ్ర సీఎంలు..అభిమానులకు పండగే!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఒకే సామజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించడం అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడు సీఎం జగన్. అంతే కానీ బయట...

ఇది మంచి పద్ధతికాదు వెళ్లి జగన్‌కు చెప్పండి…

మొత్తానికి తండ్రిపై ఉన్న అభిమానంతో ఆంధ్రప్రజానీకం జగన్‌కు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా కాలరాసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు కూల్చివేతలే ప్రధాన అజెండాగా పనిచేయడం మొదలు పెట్టిన జగన్‌ అతి తక్కువ సమయంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుని మిగిలిన విషయాలను గాలికొదిలేశాడు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించకుండా పోయిందనే విమర్శలు...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...