Political

ఎక్కడ కెలికితే అన్నకు కాలుతుందో.. సరిగ్గా అక్కడి నుండే మొదలెట్టింది షర్మిల

జగన్ సామాన్యుడు కాదు.. రాజశేఖర్ రెడ్డి కొడుకు.. రాజారెడ్డి మనవడు అంటూ ఉంటారు కదా.. మరి షర్మిల కూడా వారి వారసత్వమేగా.. అందుకే జగన్ కు ఇక చుక్కలే.. ఆట మొదలైంది. వేట కూడా ఎక్కడ నుండి మొదలెట్టిందో చూశారుగా.. కొత్త తమ్ముడు లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిన షర్మిల అక్క.. ఆయనకు...

షర్మిల ఆపరేషన్ మొదలు.. క్యూ కట్టనున్న ఏపీ నేతలు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత స్ట్రాంగ్ పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి 35 మంది ఎంపీల షేర్ ఒక్క ఏపీ నుండే ఉండేది. అటువంటి పార్టీని అథ: పాతాళానికి తొక్కిన వ్యక్తులు ఒకరు నిన్నటి దాకా తెలంగాణా సీఎం కేసీఆర్ కాగా.. మరొకరు ఏపీ సీఎం జగన్. వారిద్దరి రాజకీయ భవిష్యత్ కు...

జగన్‌ తీరుపై బ్రాహ్మణ సంఘాల ఫైర్‌…

మొత్తానికి జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరణతో బ్రాహ్మణ సంఘాల్లో ఐక్యతను తీసుకొచ్చారనే చెప్పాలి. తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది అన్నట్టుగా ఆయన ఒకందుకు టికెట్‌ నిరాకరిస్తే.. అది ఆ కులసంఘాన్ని సంఘటితం చేసింది. విజయవాడ సెంట్రల్‌ నుంచి ప్రస్తుతం మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన వుడా చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయన...

సామాజిక సాధికారతకు ప్రతిరూపం లాగ నిల్చిన సీఎం జగన్!

సీఎం జగన్ తానూ నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని ఎన్నో సార్లు నిరూపితమైంది. అనైతికంగా రాజకీయ విలువలను మర్చిపోయి ప్రవర్తించకుండా ఉన్నాడు కాబట్టే నేడు జగన్ ఈ స్థాయి లో ఉన్నాడు. తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత అనైతికంగా వైసీపీ ఎమ్యెల్యేలను ఎలా కొనేసిందో, అలా జగన్ కూడా చేసి...

జనవరి నెలలో ఏకంగా 22 ఉమ్మడి బహిరంగ సభలను నిర్వహించబోతున్న టీడీపీ – జనసేన!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సంబరం మొదలైంది. రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో జనాల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఈసారి ఎన్నికలలో సీఎం జగన్ ఎప్పటిలాగానే ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీ మరియు జనసేన మాత్రం కలిసి పోటీ చేస్తున్నాయి. సీఎం జగన్ ని ఓడించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు...

ఉమ్మడి శత్రువు రాజకీయ శత్రువులను కలిపాడు..

అందుకే అంటారు గ్రహచారం బాగోపోతే బంగారం పట్టుకుంటే మట్టిగడ్డ అయిందని.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. 2019 ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకుని 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో దిగ్విజయాన్ని అందుకున్నప్పటికీ మళ్లీ ఎన్నికలు సమీపించే సరికి బేలచూపులు చూడాల్సిన పరిస్థితి ఆయనది. పదుల సంఖ్యలో పెట్టుకున్న సలహాదార్లు,...

కోల్డ్‌ స్టోరేజ్‌లోకి అమరావతి కేసు..

విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు అక్కడ 33 వేల ఎకరాలను సేకరించారు. అందులో తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. వీటిలో కొన్ని పూర్తయ్యాయి కూడా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిని ఎంత వీలైతే అంత తొక్కేయడానికే ప్రయత్నించాడన్నది వాస్తవం. నిండుసభలో అమరావతిని రాజధాని చేయడాన్ని మేం మనస్ఫూర్తిగా...

శత్రువులు చెల్లి రూపంలో పక్కనే ఉంటారు (జగన్, షర్మిల)

అదేదో ఓ సినిమా లో శత్రువులు ఎక్కడో ఉండరు రా.. అక్కలు, చెల్లెల్లు రూపంలో పక్కనే ఉంటారనే ఓ డైలాగ్ ఉంది. ఇప్పుడు ఆ సినిమా డైలాగ్ మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే.. జగన్ చెల్లి షర్మిల కుమారుడి పెళ్లి జరుగనున్న నేపథ్యంలో.. ఆమె స్వయంగా...

చంద్రబాబు మరియు లోకేష్ కి షరతులు పెడుతున్న భూమా అఖిల ప్రియ!

మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. వైసీపీ కంటే ఇప్పుడు ఎక్కువగా టీడీపీ పార్టీ మీదనే ఒత్తిడి ఏర్పడింది. ఒకపక్క పొత్తులో ఉన్న జనసేన పార్టీ కి సీట్ల సర్దుబాటు చెయ్యాలి. మరో పక్క...

రేవంత్ రెడ్డి ముందు సంక్రాంతి లోపు అతి పెద్ద సవాల్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని విజయపదం వైపు నడిపించి, ఆ పార్టీ ని అధికారం లోకి తెచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రత్యర్థులు రేవంత్ దూకుడుకి హడలి పోతున్నారు అనే చెప్పాలి. అయితే ఎన్నో సవాళ్ళను ఎగురుకుంటూ ముందుకు పోతున్న...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...