Political

మీడియాపై చిందులు తొక్కిన ముఖ్యమంత్రి

సమాజంలో జరిగే నేరాలు, ఘోరాలును, అలాగే మంచి పరిణామాలను వెలికి తీసి ప్రజలకు తెలియజేయడం మీడియా పని. ఈ క్రమంలో బాధ్యత గల వ్యక్తులను ప్రశ్నించడం దాని విధి. ఇలా తమ విధులను నిర్వర్తిస్తున్న మీడియాపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు.. అంతటితో ఆగలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘోరాలపై మీరు ఇంత ఇదిగా...

ఇక ఆంధ్రాలో తెలంగాణ రాజకీయం

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఊహించడం చాలా కష్టం. పడిలేచే కెరటాలు కొన్ని అయితే.. లేచి మళ్లీ పడిపోయే కెరటాలు ఇంకొన్ని. ఇంట గెలవక పోయినా.. రచ్చ గెలవాలని చూసే పార్టీలు కొన్ని అయితే.. రచ్చ గెలిచినా ఇంట గెలవలేని పార్టీలు కొన్ని. ఇంట గెలిచి రచ్చ గెలవాలని చూసే పార్టీలు కొన్ని.. ఏంటి...

భలే రాసుకున్నావు ‘సాక్షి’

ఈనాడు అప్రతిహత యాత్రకు అడ్డు నిలిచిన ‘సాక్షి’ ప్రారంభంలో ప్రజల పక్షానే నిలిచింది. గెలిచింది. రాను రాను అది కూడా ఈనాడు బాట పట్టింది. తన యజమానికి, ఆయన పార్టీకి సంబంధించిన వార్తలను హైలైట్‌ చేయడం ఒక్కటే సాక్షి ఎజెండా. మంచిదే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పేపర్‌ నడపడం వెనుక ఏదో ఒక స్వార్ధం...

లోకేష్‌ను జగన్‌ బాట పట్టించిన చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఇప్పటి వరకూ కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీచేసి గెలవకుండా తండ్రి అధికార అండతో ఏకంగా మంత్రి పదవిని చేపట్టారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు. అయితే ప్రజలతో ప్రత్యక్ష సంబంధా లు ఏర్పరచుకోక పోవడం వల్ల గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశారు....

వామ్మో 30 మంది జంప్‌ జిలానీలా

రాజకీయం అంటేనే మైండ్‌ గేమ్‌. ఎన్నికలకు ముందు ఒకరినొకరు తిట్టి పోసుకోవడం, అనక అమాంతం కౌగిలించుకోవడం ఇక్కడ కామన్‌. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టడం నమ్మి సీటిచ్చిన పార్టీని, నమ్మకంతో ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడం నయా రాజకీయాల్లో వెన్నతో పెట్టిన విద్య. యన్టీఆర్‌ ఎపిసోడ్‌ తర్వాత మైండ్‌గేమ్‌ పాలిటిక్స్‌కు...

కేంద్ర వెసులుబాటుతో నిమ్మగడ్డకు ప్రభుత్వం చెక్‌ పెడుతుందా?

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో పాలక, ప్రతిపక్ష పార్టీ లు ఒకరినొకరు తిట్టి పోసుకోవడం, ఒకరిని ఒకరు ఓడిరచుకోవడానికి వివిధ రకాల ఎత్తులు, పైఎత్తులు వేయడం రివాజు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానిలో భాగమైన రాజ్యాంగ వ్యవస్థల మధ్య అనూహ్యమైన పోరు నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలైన రాజ్యాంగ వ్యవస్థ...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...