Political

రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

ఎన్నికలలో గెలవడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఎలా నిలుపుకున్నాం అనేది కూడా ఎంతో ముఖ్యమైన విషయం. రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ప్రభుత్వాన్ని స్థాపించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు. కేవలం 64 స్థానాలతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కటంటే...

ఫైల్స్ మిస్ పై రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

రీసెంట్ గానే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిపోయింది. మొదటి అసెంబ్లీ సమావేశం లో మంత్రులు కూడా ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేసారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం...

‘రాజయాలు చాలా కష్టం..’ మోగాస్టార్ నోటివెంట ఆసక్తిక వ్యాఖ్యలు

రాజకీయాలు చాలా కష్టమని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు అందులో బాగా రాణిస్తున్నాడని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థానంలో చూస్తానని చెప్పాడు. 2008లో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ స్థాపించాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. కొన్ని స్థానాలలో గెలిచిన ఆయన ఆశించిన ఫలితం రాలేదు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి...

పవన్ కళ్యాణ్ కి మళ్ళీ మూడొచ్చిందోచ్..!

https://www.youtube.com/watch?v=9UZqK6DZXj8&t=13s అధికార పక్షాల్లో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క జగన్ పై నే విమర్శలు చేస్తూ ఉంటాడు. చంద్రబాబు దత్తపుత్రుడిగా జగన్ వర్గం చెబుతున్నట్టుగా.. చంద్రబాబుని పల్లెత్తు మాట అనడు. ఇక తాజగా సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడుడప్పుడు 3 నెలలకో, 6 నెలలకో...

మీరు మా దారిలోకి వచ్చే వరకూ ఈ కథ ఇంతే

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం.. టామ్‌ అండ్‌ జెర్రీ ఆటను తలపిస్తోంది. పీఆర్సీ, ఐఆర్‌, పెండిరగ్‌ నిధుల కోసం ఉద్యోగులు గత కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్‌లు అన్నీ ఆర్థికపరమైనవి కావడం, ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండటంతో వీటిపై నాన్చుడు ధోరణికే...

విజయవాడ టీడీపీలో రచ్చ రచ్చ

విజయవాడ పశ్చిమ నియోకవర్గ ఇన్‌చార్జ్‌గా స్థానిక ఎంపి కేశినేని నానిని నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో విజయవాడ తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. ఓ వైపు బుద్ధా వర్గం, మరోవైపు నాగుల్‌మీరా వర్గాలు మండి పడుతున్నాయి. వారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నాని నియామకం ప్రకంటించిన వెంటనే కొందరు బుద్ధా...

రఘురామ బాధ్యతలు తీసుకున్న ముద్రగడ

ఒక్కోసారి కొన్ని పరిణామాలకు.. ఊహించని వ్యక్తులు రియాక్ట్‌ అవుతుంటారు. ఇది రాజకీయాలతోపాటు కొన్ని సామాజిక విషయాల్లో కూడా సహజం. తాజాగా ఇటువంటి అనూహ్య పరిణామానికి తెరతీశారు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేతగా ఎంతో పేరు సంపాదించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు....

తాగుబోతులను పక్కన పెడితే.. ప్రభుత్వానికి షాక్‌ గట్టిగానే కొట్టింది

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అనే నానుడి ఏపీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. తాము తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధమైనవా కాదా అని సరి చూసుకోకుండా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం.. ఆ తర్వాత కోర్టుతో మొట్టికాయలు తినటం అలావాటుగా మారింది. వాస్తవాలు, భవిష్యత్‌ పరిణామాలు ఊహించకుండా మాట ఇవ్వడం.. ఆ తర్వాత మడమ తిప్పటం.. ప్రజల్లో...

కొత్త పొత్తుకు శ్రీకారం చుట్టిన అమరావతి రైతులు

అమరావతి రైతులు అన్ని పార్టీల వారిని ఒకే వేదిక మీదకు తీసుకురావటం వెనుక కొత్త పొత్తులకు శ్రీకారం చుట్టినట్టు అయిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడు మీడియాలో కూడా ఇదే విషయంపై చర్చోపచర్చలకు దారి తీస్తోంది. రాజధాని అమరావతి పేరుతో రైతులు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ ప్రత్యక్షంగా...

ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణకు మంగళం?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ముఖ్యంగా అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత చర్చనీయాంశం మంత్రి వర్గ విస్తరణ. సాధారణ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఏ ముఖ్యమంత్రి అయినా తన క్యాబినెట్‌లో సమర్ధులుగా భావించిన కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం సహజం. ఇలా మంత్రి పదవులు పొందిన వారు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు....

Latest News

‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. ఆ సన్నివేశాలపై ఏపీ టీచర్ల అభ్యంతరం

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మంచి స్పందనను అందుకుంటోంది. ఆగస్టు 21న థియేటర్లలోకి...