Political

‘రాజయాలు చాలా కష్టం..’ మోగాస్టార్ నోటివెంట ఆసక్తిక వ్యాఖ్యలు

రాజకీయాలు చాలా కష్టమని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు అందులో బాగా రాణిస్తున్నాడని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థానంలో చూస్తానని చెప్పాడు. 2008లో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ స్థాపించాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. కొన్ని స్థానాలలో గెలిచిన ఆయన ఆశించిన ఫలితం రాలేదు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి...

పవన్ కళ్యాణ్ కి మళ్ళీ మూడొచ్చిందోచ్..!

https://www.youtube.com/watch?v=9UZqK6DZXj8&t=13s అధికార పక్షాల్లో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క జగన్ పై నే విమర్శలు చేస్తూ ఉంటాడు. చంద్రబాబు దత్తపుత్రుడిగా జగన్ వర్గం చెబుతున్నట్టుగా.. చంద్రబాబుని పల్లెత్తు మాట అనడు. ఇక తాజగా సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడుడప్పుడు 3 నెలలకో, 6 నెలలకో...

మీరు మా దారిలోకి వచ్చే వరకూ ఈ కథ ఇంతే

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం.. టామ్‌ అండ్‌ జెర్రీ ఆటను తలపిస్తోంది. పీఆర్సీ, ఐఆర్‌, పెండిరగ్‌ నిధుల కోసం ఉద్యోగులు గత కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్‌లు అన్నీ ఆర్థికపరమైనవి కావడం, ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండటంతో వీటిపై నాన్చుడు ధోరణికే...

విజయవాడ టీడీపీలో రచ్చ రచ్చ

విజయవాడ పశ్చిమ నియోకవర్గ ఇన్‌చార్జ్‌గా స్థానిక ఎంపి కేశినేని నానిని నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో విజయవాడ తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. ఓ వైపు బుద్ధా వర్గం, మరోవైపు నాగుల్‌మీరా వర్గాలు మండి పడుతున్నాయి. వారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నాని నియామకం ప్రకంటించిన వెంటనే కొందరు బుద్ధా...

రఘురామ బాధ్యతలు తీసుకున్న ముద్రగడ

ఒక్కోసారి కొన్ని పరిణామాలకు.. ఊహించని వ్యక్తులు రియాక్ట్‌ అవుతుంటారు. ఇది రాజకీయాలతోపాటు కొన్ని సామాజిక విషయాల్లో కూడా సహజం. తాజాగా ఇటువంటి అనూహ్య పరిణామానికి తెరతీశారు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేతగా ఎంతో పేరు సంపాదించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు....

తాగుబోతులను పక్కన పెడితే.. ప్రభుత్వానికి షాక్‌ గట్టిగానే కొట్టింది

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అనే నానుడి ఏపీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. తాము తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధమైనవా కాదా అని సరి చూసుకోకుండా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం.. ఆ తర్వాత కోర్టుతో మొట్టికాయలు తినటం అలావాటుగా మారింది. వాస్తవాలు, భవిష్యత్‌ పరిణామాలు ఊహించకుండా మాట ఇవ్వడం.. ఆ తర్వాత మడమ తిప్పటం.. ప్రజల్లో...

కొత్త పొత్తుకు శ్రీకారం చుట్టిన అమరావతి రైతులు

అమరావతి రైతులు అన్ని పార్టీల వారిని ఒకే వేదిక మీదకు తీసుకురావటం వెనుక కొత్త పొత్తులకు శ్రీకారం చుట్టినట్టు అయిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడు మీడియాలో కూడా ఇదే విషయంపై చర్చోపచర్చలకు దారి తీస్తోంది. రాజధాని అమరావతి పేరుతో రైతులు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ ప్రత్యక్షంగా...

ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణకు మంగళం?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ముఖ్యంగా అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత చర్చనీయాంశం మంత్రి వర్గ విస్తరణ. సాధారణ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఏ ముఖ్యమంత్రి అయినా తన క్యాబినెట్‌లో సమర్ధులుగా భావించిన కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం సహజం. ఇలా మంత్రి పదవులు పొందిన వారు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు....

అక్కడే దిక్కులేదు.. రాష్ట్రమంతా విస్తరిస్తారట!

తాను దూర సందులేదు.. మెడకో డోలా అన్నాడట వెనకటి ఒకడు. ‘సేవ్‌ అమరావతి’ పేరుతో 400 రోజుగా సాగిస్తున్న ఉద్యమం పరిస్థితి అలాగే ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు మొదలు పెట్టడం, అదే సమయంలో రాజధాని వికేంద్రీకరణ పేరుతో కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతిలో శాసన...

బియ్యం పంపిణీ వాహనాల వెనుక వ్యూహం అదేనా

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్షేమ రాజ్యం నాలుగు పాదాల నడుస్తోందని వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తూ అలవికాని పథకాలను అమలు పరుస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశం పెడుతున్న ప్రతి పథకం లబ్ధిదారులకు డైరెక్ట్‌గా మేలు...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...