andhra jyothi
News
వైశ్రాయ్ తరహా డ్రామాకు తెర తీసిన జ్యోతి
భారతదేశ రాజకీయాలకు అందులోనూ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ చీకటి రోజులాంటిది 1995లో జరిగిన ‘వైశ్రాయ్’ ఎపిసోడ్. నాడు తెలుగుదేశం పార్టీలో రేగిన అంతర్గత గొడవలు కారుచిచ్చులా మారి పార్టీ చీలికకు దారి తీశాయి.
ఆ సందర్భంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని వైశ్రాయ్ హోటల్లో తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచి రాజకీయం నడిపారు...
Latest News
పవన్ కల్యాణ్కు ప్రత్యేక చికిత్స.. 20 రోజులు కేరళలోనే!
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొంతకాలం రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. పాలనా వ్యవహారాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం బిజీగా ఉండే...


