Ram Mandir in Ayodhya

అయోధ్యకు రాష్ట్రపతి ఎందుకు రాలేదు

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన విషయంలో కేంద్రం ఎంత కీర్తిని మూట గట్టుకుంటోందో.. అంతే అపకీర్తిని కూడా పొందుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు విచ్చేసారు. మనదేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలుల, ముఖ్యంగా సినీ రంగాల నుంచి.. ఎలా ఎంతో...

జగమంతా రామమయం

శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న స్వప్నం సాకారమైంది. ఎన్నో చిక్కుముళ్లు, సమస్యలు, తరాలు దాటుకుని వచ్చిన పీటముడి వీడిపోయింది. అఖండ భారతం అంతా రామమయంగా మారిపోయింది. కొద్ది సేపటి క్రితం అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఆకాశాన్నంటిన సంబరంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశం గర్వించే ఓ మహోన్నత...

అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న ఏకైక టాలీవుడ్ స్టార్స్ వాళ్లిద్దరే!

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన అయోధ్య రామమందిరం వచ్చే నెల 22 వ తారీఖున అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి రామ భక్తులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఆ ప్రాంత ముఖ్యమంత్రి యోగి దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img