tollywood

అజిత్ పట్టుదల మూవీ రివ్యూ

సినిమా: పట్టుదల నటీనటులు: అజిత్,త్రిష ,అర్జున్ , రెజీనా కసాండ్రా ,ఆర్ణవ్ తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్ నిర్మాతలు: సుభాస్కరన్ స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మగిల్ తిరుమణి 'పట్టుదల' సినిమా కథను ప్రారంభించిన విధానం ఎంతో బోరింగ్‌గా ఉంటుంది. హీరో, హీరోయిన్ల ప్రేమ, పెళ్లి, ఎడబాటు వంటి సన్నివేశాలు చాలా రొటీన్‌గా సాగుతాయి. తొలి అరగంటలోనే సినిమా ప్రేక్షకుల సహనాన్ని...

భారీ కాస్టింగ్ తో అంచనాలు పెంచుతున్న మహేశ్, రాజమౌళి మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దశల వారీగా కొనసాగుతుండగా, సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కథ, కథనానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు...

మెగా స్టార్ పై అభిమానం చాటుకున్న సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగా విభిన్న కథలు చెప్పే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన తీసిన ప్రతి సినిమా బోల్డ్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో తనదైన మార్క్ ఏర్పరచుకున్న సందీప్ ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, టాలీవుడ్‌లో ఇప్పుడు...

బాలయ్య ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో కుటుంబసభ్యులతో పాటు బాలకృష్ణతో కలిసి పనిచేసిన పలువురు దర్శకులు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులు బాలయ్యతో సరదాగా ముచ్చటిస్తూ కొన్ని...

అల్లు అరవింద్ మాటలకు హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్

ఒకప్పుడు మెగా కుటుంబం అంటే ఒకటే. మెగా హీరోలు ఒకరికి ఒకరు అండగా ఉండేవారు. కానీ, కాలానుగుణంగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా, అల్లు అర్జున్ తన సొంత ఇమేజ్ కోసం మెగా ఛత్ర ఛాయ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆయన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల ప్రస్తావన తగ్గించేశారు....

అదే హీరోతో కూతురుగా.. ప్రేయసిగా నటించిన కీర్తి సురేష్

కీర్తి సురేష్ కెరీర్ ప్రస్తుతం మంచి ఊపుతో ముందుకు సాగుతోంది. ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే కొత్త ఏడాదిలో ఇంకా కొత్త ప్రాజెక్టులకు కమిట్ కాలేదు. ఇటీవలే బాలీవుడ్‌లో 'బేబిజాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం భారీగా అంచనాలు పెంచుకున్నా,...

పుష్ప 2 ఓటీటీ..ఇక థియేటర్ పరుగు ఎప్పటికీ అగుతుందో

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప సిరీస్ తొలి భాగం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ విజయాన్ని మించిపోయే స్థాయిలో పుష్ప 2 ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం...

ఎన్టీఆర్ మూవీ టీం లో ఎక్కువ వాళ్ళకే ప్రిఫర్నెస్..హర్ట్ అవుతున్న టాలీవుడ్ స్టార్స్

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోయే ఎన్టీఆర్ 31 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. దీని ప్రధాన కారణం ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’ సినిమాతో బిజీగా ఉండటం. ఆ సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్‌లో...

మళ్ళీ జానీ మాస్టర్ పై కౌంటర్ వేసిన శ్రేష్టి

జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు విషయంలో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. ఈ కేసుపై వివిధ రకాల వ్యాఖ్యలు రావడంతో, జానీ మాస్టర్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ తనపై అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొన్నాడు. ఇటీవల, జానీ మాస్టర్ ఓ...

అక్కడ డబుల్ ఇస్మార్ట్ కొత్త రికార్డు

ప్రస్తుతం తెలుగు సినిమాలు నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రామ్ నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ లో భారీగా వ్యూస్ రాబడుతున్నాయి. ఆయనకి ఉత్తరాదిలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో రామ్''డబుల్ ఇస్మార్ట్'' అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ దాటేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది వాస్తవానికి అనూహ్యమైన ఘటన....
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img