పాకిస్థాన్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. ఎక్కడి వారు అక్కడ స్తంభించి పోయారు. ఇప్పటికే ఈ వరద కారణంగా 300 పై చిలుకు చిన్నారులతో సహా సుమారుగా 936 మంది మరణించినట్లు తెలుస్తుంది. దీనితో పాకిస్థాన్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇంకా ఈ వరదలకు 3 కోట్ల కు పైగా నిరాశ్రయులు అయినట్లు తెలుస్తుంది.
166 మిల్లీ మీటర్లు వర్షం
ఇక ఇప్పటికే పాకిస్థాన్ లో ఈ ఆగష్టు దాదాపుగా 166 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. సగటున చూస్తే 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనితో యుద్ధ ప్రాదిపకిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తుంది. దేశంలో వంతెనలు కూడా కొట్టుకు పోయాయని అధికారులు చెబుతున్నారు.
Related Articles:
ఫ్లెక్సీలతో ప్రభుత్వ పరువును నిట్ట నిలువునా తీసిన రైతులుMonday August 8, 2022
సింగరేణిపై రేవంత్ ప్రత్యేక దృష్టి... 9 ఏళ్లుగ తిష్టవేసిన అధికారికి ఉద్వాసన..!Thursday January 11, 2024
వైసీపీ కార్యకర్తలతో పోటీ పడుతున్న సాక్షిSaturday January 27, 2024
ప్రభాస్ ఒక్క డిన్నర్ కోసం చేసే ఖర్చు తో 100 మంది తినొచ్చు తెలుసా!Thursday December 28, 2023
అర్ధాంతరంగా టీఆర్ఎస్ ప్రెస్మీట్ రద్దు వెనుక కారణమిదేనాThursday December 2, 2021
అమ్మాయి బ్రేక్ అప్ చెప్పిందనిSaturday August 27, 2022