పాకిస్థాన్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. ఎక్కడి వారు అక్కడ స్తంభించి పోయారు. ఇప్పటికే ఈ వరద కారణంగా 300 పై చిలుకు చిన్నారులతో సహా సుమారుగా 936 మంది మరణించినట్లు తెలుస్తుంది. దీనితో పాకిస్థాన్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇంకా ఈ వరదలకు 3 కోట్ల కు పైగా నిరాశ్రయులు అయినట్లు తెలుస్తుంది.
166 మిల్లీ మీటర్లు వర్షం
ఇక ఇప్పటికే పాకిస్థాన్ లో ఈ ఆగష్టు దాదాపుగా 166 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. సగటున చూస్తే 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనితో యుద్ధ ప్రాదిపకిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తుంది. దేశంలో వంతెనలు కూడా కొట్టుకు పోయాయని అధికారులు చెబుతున్నారు.
Related Articles:
రెండవ పెళ్లిపై కుండబద్దలు కొట్టినట్టు క్లారిటీ ఇచ్చేసిన మీనా..!Saturday January 6, 2024
కేసీఆర్ ఇప్పుడు వారి తలలు తీస్తారో? లేదా?Saturday December 16, 2023
కోర్టు కేసుల్లో చిక్కుకున్న నయనతార దంపతులు..వీళ్ళ జీవితం మొత్తం ఇంతేనా!Wednesday January 10, 2024
చలికాలం లో యూరిక్ యాసిడ్ పెంచే ఆహార పదార్దాలు ఇవే..దయచేసి వీటికి దూరంగా ఉండండి!Friday January 5, 2024
పిట్టల ప్రియుడికి వందేభారత్ పడింది...Monday January 1, 2024
ఎస్వీబీలో ఛాన్స్ కొట్టేసిన తెలంగాణ గాయని.. గౌరవ వేతనం తెలిస్తే షాక్..!Friday November 25, 2022