News

మేడిగడ్డ మొత్తం మేడిపండేనట

కేసీఆర్‌ ఆధ్వర్యంలోని గత బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ ఇప్పుడు తెలంగాణలో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తాం.. ప్రతి ఎకరాకూ నీటిని పారిస్తాం... దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారుతుంది అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్‌.. ఈ మేరకు లక్షల కోట్ల...

అయోధ్యకు రాష్ట్రపతి ఎందుకు రాలేదు

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన విషయంలో కేంద్రం ఎంత కీర్తిని మూట గట్టుకుంటోందో.. అంతే అపకీర్తిని కూడా పొందుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు విచ్చేసారు. మనదేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలుల, ముఖ్యంగా సినీ రంగాల నుంచి.. ఎలా ఎంతో...

కోడికత్తి కేసులో జగన్‌కు హైకోర్ట్‌ షాక్‌

2019 ఎన్నికలకు ముందు అత్యంత సంచలనం రేపిన ఘటన కోడికత్తి దాడి. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ హత్యాయత్నం వైసీపీకి రాజకీయంగా బాగా ఉపయోగపడిరది. అప్పట్లో ఈ దాడికి టీడీపీ వారే కారణమని వైసీపీ ఆరోపించింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ సోషల్‌ మీడియా విపరీతంగా ప్రచారంలో పెట్టింది....

జగమంతా రామమయం

శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న స్వప్నం సాకారమైంది. ఎన్నో చిక్కుముళ్లు, సమస్యలు, తరాలు దాటుకుని వచ్చిన పీటముడి వీడిపోయింది. అఖండ భారతం అంతా రామమయంగా మారిపోయింది. కొద్ది సేపటి క్రితం అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఆకాశాన్నంటిన సంబరంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశం గర్వించే ఓ మహోన్నత...

రాముణ్ణీ వదలని సైబర్‌ కేటుగాళ్లు

మోసం చేసేవాడు ఒకడున్నాడు అంటే... వాడి చేతిలో మోసపోయేవాడు ఉండబట్టే అంటారు పెద్దలు. ఈ మోసాలు పలు రకాలుగా ఉంటాయి. కాలం మారుతున్న కొద్దీ మోసాలు చేసే పద్ధతులు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల అన్న శ్రీశ్రీ కవితను ఆధారంగా తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు మోసానికి దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశం...

అంబేద్కర్‌కో న్యాయం.. శ్రీరాముడికో న్యాయమా?

కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ.. కాదేదీ వివాదాలకు అతీతం అంటారు మన నాయకులు. ఎప్పుడు ఏ విషయాన్ని వివాదాస్పదం చేయాలో రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను తమ అమ్ములపొదిలో పెట్టుకుని తిరుగుతుంటారు. అవసరం అయిన వెంటనే ఎదుటివారిపై ఎక్కుపెట్టడమే తరువాయి. ఇలాంటి వివాదాల భారిన పడ్డాయి ఏపీలో సంక్రాంతి...

చాణక్య నీతి: ఈ విషయాలు ఎవరితోనూ చెప్పద్దు..

చంద్రగుప్తుడి ఆస్థానంలో మంత్రిగా పని చేసిన చాణక్యుడు గొప్ప మంత్రిగా కీర్తికెక్కాడు. అతను ఒక శస్ర్తజ్ఞుడు, మంచి వ్యూహకర్త, తత్వవేత్త, ఆర్థిక వేత్త. రాజనీతిజ్ఞుడిగా కూడా ఆయన గుర్తింపు దక్కించుకున్నారు. చంద్రగుప్తుడు అధికారంలోకి వచ్చేందుకు చాణక్యుడి పథకాలే ప్రధాన కారణం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. మొదట చాణక్యుడు నంద రాజు చేతిలో ఘోర అవమానానికి గురవుతాడు. నందరాజును...

ఈసారి పందెంకోళ్లకు బౌన్సర్ల అండ!

సంక్రాంతి అంటేనే కోడి పందాలు.. కోడిపందాలు అంటేనే సంక్రాంతి అన్నట్టుగా ఉంటుంది ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో. అనాదిగా వస్తున్న కోడిపందాల నిర్వహణ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ప్రారంభంలో సరదగా ప్రారంభమైన ఈ పందాలు రాను రాను ప్రాంతీయ ప్రతిష్ఠకు నాంది పలికాయి. దీంతో అనేక గ్రామాలు, ప్రాంతాలు ఈ పందాల నిర్వహణను,...

విడిచిన బట్టలు, ఇతరులు దుస్తులు ధరిస్తే ఏమవుతుందో తెలుసా..?

పెద్దవాళ్లు ఎప్పుడూ చెప్తుంటారు. విడిచిన బట్టు వేసుకోవద్దని, కనీసం వాటిని ఒక్కసారైనా నీటిలో ముంచి తీయాలని సూచస్తారు. పెద్దల మాటలు ఎప్పుడూ ముందు చూపు దూరుదృష్టితో ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే అందులో సంప్రదాయంగా కొన్ని విషయాలు దాగుంటే, శాస్త్రీయంగా కూడా మరికొన్ని దాగున్నాయి. అవేంటో చూద్దాం.. ధరించినవే మళ్లీ.. మళ్లీ.. ధరించవద్దు ఇప్పటికీ చాలా మంది విడిచిన...

పల్లెబాట పట్టిన నగరం…

వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి అంటారు పెద్దలు. అలాగే వెళితే సంక్రాంతి పండుగకే ఊరు వెళ్లాలి అంటారు మహానగర జనాలు. పండుగలు ఎన్ని వచ్చినా.. సంక్రాంతి తీరే వేరు. అన్ని పండుగలు ఒకరోజు, రెండు రోజులు వస్తే సంక్రాంతి మాత్రం భోగి, సంక్రాంతి, కనుమ అంటూ 3 రోజులు వస్తుంది. కానీ మనంం భోగికి...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...