Political

ఒకే వేదికని పంచుకోబోతున్న తెలంగాణ మరియు ఆంధ్ర సీఎంలు..అభిమానులకు పండగే!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఒకే సామజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించడం అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడు సీఎం జగన్. అంతే కానీ బయట...

ఇది మంచి పద్ధతికాదు వెళ్లి జగన్‌కు చెప్పండి…

మొత్తానికి తండ్రిపై ఉన్న అభిమానంతో ఆంధ్రప్రజానీకం జగన్‌కు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా కాలరాసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు కూల్చివేతలే ప్రధాన అజెండాగా పనిచేయడం మొదలు పెట్టిన జగన్‌ అతి తక్కువ సమయంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుని మిగిలిన విషయాలను గాలికొదిలేశాడు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించకుండా పోయిందనే విమర్శలు...

నాడు తెలంగాణ కోడలు కార్డు… నేడు ఆంధ్రా కూతురు కార్డు..

అసలు ప్రారంభ లక్ష్యం ఒకటైతే.. మన ప్రయాణం ఒక్కోసారి మరెటో వెళుతుంది. ఎన్నో కలలతో, లక్ష్యాలతో, వెంటనడిచే మంది, మార్భలంతో మొదలయ్యే రాజకీయ ప్రయాణం ఇలా ఎటో అనుకుంటే.. మరెటో వెళుతుంటే పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ప్రస్తుతం వై.యస్‌. షర్మిళ రాజకీయ పయనం ఇలాగే ఉంది. 2009లో తండ్రి వై.యస్‌. రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ...

జగన్‌ పరువు నిట్టనిలువునా తీసిన ఎమ్మెల్యే…

అధికారం చేతిలో ఉంటే తామేదో దైవాంశ సంభూతులం అనుకుంటూ విర్రవీగుతుంటారు కొందరు నాయకులు. సమష్టి కృషితో దక్కిన పీఠం తమ సింగిల్‌ చరిష్మా పుణ్యం అనుకుంటూ తోటి ఎమ్మెల్యేలను పట్టించుకోరు. పట్టించుకోవడం తర్వాత చులకన చేసి, పలుచన అవుతుంటారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇలాంటి చులకన ట్రీట్మెంట్‌కు నొచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ...

పవన్ కళ్యాణ్ ఒత్తిడి తట్టుకోలేకనే వంశీ జగన్ కి వ్యతిరేకంగా అంత పెద్ద లేఖ రాశాడా?

రీసెంట్ గా జనసేన పార్టీ లో ప్రముఖుల చేరికలు ఎక్కువయ్యాయి. ఇది ఆ పార్టీ ని బలోపేతం చెయ్యడమే కాకుండా , జనసేన పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం ని నింపింది. ఇటీవలే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో వైజాగ్ వైసీపీ ఎంఎల్సీ వంశీ కృష్ణ పవన్ కళ్యాణ్ సమక్షం లో చేరాడు. గతం లో...

అలా అయితే లోకేష్‌కన్నా ముందు జగన్‌ను అరెస్ట్‌ చేయాలి

ఇది రొటీన్‌ సామెతే అయినా చెప్పక తప్పడం లేదు. తాను చేస్తే సంసారం.. వేరేవారు చేస్తే వ్యభిచారం అందట వెనకటికొక పతివ్రత. అచ్చం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భజనపరుల తీరు అలాగే ఉంది. విషయంలోకి వెళితే రెడ్‌ బుక్‌ పేరుతో ఒక బుక్‌ను పెట్టి, అందులో పేర్లు రాస్తున్నానని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత...

కాంగ్రెస్ పార్టీ లోకి ఈటెల రాజేందర్..?

తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది కానీ, ఇక్కడ కూడా కాస్త శ్రద్ద చూపించి ఉంటే మెజారిటీ...

వైఎస్ షర్మిల కి ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు..!

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉండేది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. రాష్ట్రం రెండు గా విడిపోవడం,...

జగన్ కి పోటీ గా లోకేష్ ని నిలిపేందుకు ప్రశాంత్ కిషోర్ మాస్టర్ ప్లాన్!

ఒకప్పుడు చంద్రబాబు తనయుడు లోకేష్ అంటే పప్పు అని అనేవారు అందరూ. అతనికి అసలు మాట్లాడడమే రాదనీ, ఇతన్ని జనాల్లో ఎంతసేపు తిప్పితే ప్రత్యర్థి పార్టీలకు అంత లాభం జరుగుతుందని, అప్పట్లో సెటైర్ల వర్షం కురిపించేవారు నెటిజెన్స్. కానీ లోకేష్ ఈమధ్య కాలం లో బాగా డెవలప్ అయ్యాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చేసాడు....

పార్టీ మారాను అన్న ఫీలింగ్‌ నాకేమీ లేదు

మొత్తానికి అనుకున్నంత అయ్యింది. నిన్న మనం చెప్పుకున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌ ఈరోజు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో కాకినాడలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ గారితో యువరాజ్యంలో కలిసి పనిచేసినందువల్ల ఇప్పుడు పార్టీ మారాను అన్న ఫీలింగ్‌ నాకేమీ లేదు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... నిన్న భర్త.. నేడు...

Latest News

‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. ఆ సన్నివేశాలపై ఏపీ టీచర్ల అభ్యంతరం

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మంచి స్పందనను అందుకుంటోంది. ఆగస్టు 21న థియేటర్లలోకి...