Featured

కలియుగానికి ఇది క్లైమాక్స్‌ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్య

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఆలయాలపై దాడుల అంశం ఎక్కువగా ఫోకస్‌ అవుతోంది. దీని వెనకాల ముఖ్యమంత్రి మతస్థులు ఉన్నారన్నది ప్రతిపక్షాల ఆరోపణ కాగా, విపక్షాలే ఇలాంటి ఘటనకు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాని చూస్తున్నాయని అధికార పార్టీ ఒకరిపై ఒకరు ఆరోపణ...

జరుగుతున్న నష్టం అర్ధమవుతోందా జగన్‌మోహన్‌రెడ్డి గారూ

ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు పెల్లుబికితే జరిగే నష్టం భారీగా ఉంటుంది. రాజకీయంగా అధికార పార్టీకి జరిగే నష్టం కన్నా పరిస్థితులు అదుపుతప్పితే అల్లర్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఆచి తూచి అడుగు వేయాలి. పైగా రాష్ట్ర నాయకుడి మతం కాని మతంపై వివాదాలు రేగితే మరింత జాగ్రత్తగా వ్యవహరించి పరిస్థితులను...

కృష్ణంరాజు`జయప్రద వలన తృటిలో తప్పిన పెను ప్రమాదం

తెలుగు సినీ ప్రపంచంలో భారీ తనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంది వైజయంతీ మూవీస్‌ సంస్థ. 25 సంవత్సరాల చిన్న వయస్సులోనే యన్టీఆర్‌ హీరోగా నటించిన ‘ఎదురులేని మనిషి’ చిత్రంతో సోలో నిర్మాతగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వైజయంతీ మూవీస్‌ సృష్టించిన సంచనాలు అన్నీ.. ఇన్నీ కావు. ఎన్నో ఘన విజయాలు సాధించిన ఆయన్ను...

వైసీపీ కవరపెడుతున్న ఆ ఇద్దరు

2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్‌ సీట్లలో గెలవడం ద్వారా వైసీపీ ఢంకా బజాయించింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకూ ఎక్కడా ఉప ఎన్నిక జరగలేదు. అయితే ఇటీవల తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. అధికారం...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...