Political

షర్మిళ వెంట ఇడుపులపాయకు కేవీపీ, కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఓవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీలో నుంచి వైసీపీలోకి, వైసీపీలో నుంచి జనసేనలోకి, వైసీపీలోంచి కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభం అయ్యాయి. రాబోయే ఎన్నికల్లో ఈ వలసలు ప్రభావం ఏవిధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలో...

అరకు కాఫీకి ఆ పేరు పెట్టింది నేనే..

అరకు కాఫీకి ఆ పేరు తానే పెట్టానని అన్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు. అరకులో జరుగుతున్న రా.. కదలిరా కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... గిరిజన పిల్లలు చదువు విషయంలో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో నేను చర్యలు తీసుకున్నా. ఇక్కడ చదువు చెప్పే విషయంలో కూడా సరైన ఉపాధ్యాయు లేరు అని, ఇక్కడి...

ప్రజలు ఓ మోస్తరు ఎర్రోళ్లలా కూడా కనిపించడం లేదా?

ఎవరు ఏమనుకున్నా సరే.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరు. ఓవైపు కేవలం సంక్షేమ పథకాలతో కాలం గడుపుతూ.. అభివృద్ధిని పట్టించుకోవడం లేదంటూ.. అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు ముక్త కంఠంతో ఘోషిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అదరహో అంటోంది. ఎన్నికలు ఇంకా పట్టుమని మూడు రెండు నెలల కూడా...

కొడాలిపై వంగవీటి రాధా ఫైర్‌?

ఎప్పటికెయ్యది సేయ తగునో.. అప్పటికది సేయుట ధన్యము సుమతీ అంటారు. కానీ ఆ సేసింది మనకు పాజిటివ్‌ అయిందా? నెగెటివ్‌ అయ్యిందా అనేది కొంత సమయం తరువాతగానీ తెలియదు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ పట్ల వైసీపీ వేసిన ఓ మాస్టర్‌ ప్లాన్‌ కాస్తా బెడిసికొట్టి ఆయనతో చివాట్లు తినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా...

ఇకపై ఆ పథకాల పంపిణీకి నేను రాను మంత్రి కోమటిరెడ్డి…

మంత్రి గారు ప్రభుత్వ పథకాల పంపిణీకి రాను అనడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ఇకపై ఆ ప్రభుత్వ పథకాల పంపిణీకి రాను అని ఖరాఖండిగా చెప్పేశారు. ఇదే తాను హాజరవుతున్న ఆ పథకాల పంపిణీ చివరి కార్యక్రమం...

నిమ్మకూరునూ వదలని చంద్రబాబు..

అదేంటో గానీ అతి చేయడంలో గానీ.. చెప్పడంలో గానీ మన నాయకుల్ని మించిన వారు ఉండరు. ఇలాంటి అతిని ప్రచారం చేసే వారిని పిట్టలదొర అంటారు. ఈ పేరుతో అప్పట్లో ఆలీ హీరోగా సినిమా కూడా వచ్చింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను తీసుకుంటే వారు చెప్పే వాటికి, చేసే వాటికి మధ్య చాలా వ్యత్యాసం...

కోడికత్తి శీను తల్లి సంచలన నిర్ణయం…

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసు కోడికత్తి దాడి కేసు. నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తితో దాడి జరిగింది. అప్పట్లో ఇది ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం కలిగించింది. ఆ ఘటన జరిగినప్పుడే కాదు.. ఇప్పటికీ ఈ కేసు సంచలనమే. ఆరోజు ఎయిర్‌పోర్ట్‌లో...

నాకు ప్రజలే ముఖ్యం : జగన్‌ వీరవిధేయ ఎమ్మెల్యే

ఎక్కడైనా బావ ఓకే గానీ.. వంగతోట దగ్గర మాత్రం కాదట. ఈ సామెత పాలిటిక్స్‌కు బాగా వర్తిస్తుంది. అప్పటి వరకూ అధికారం వెలగబెడుతూ ప్రజలంటే పూచికపుల్లతో సమానంగా చూసిన నాయకులకు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వారిపై అపారమైన ప్రేమ కారిపోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రజల కోసం అవసరం అయితే స్వంత కుటుంబ సభ్యులను కూడా...

కాంగ్రెస్‌లోకి సునీతారెడ్డి.. సజ్జల వార్నింగ్‌!

మనం చేసే అతివల్లనే ఒక్కోసారి మనకు తెలియకుండానే కానరాని అనర్ధాలు జరుగుతూ ఉంటాయి. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అంటారుగా ఆ టైపు అన్నమాట. అధికారం చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ.. న్యాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతను విసర్మించి మనం చేసేదే న్యాయం అనుకుంటే ఫలితం అనుభవించక తప్పదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ న్యాయాన్యాయాల...

సమ్మక్క`సారలమ్మలను కూడా మోసం చేసిన కేసీఆర్‌..

మేడారం మహాజాతర.. మన దేశంలో జరిగే అతిపెద్ద జాతరల్లో మొదటి స్థానం కుంభమేళాకు వస్తే.. రెండో స్థానం గిరిజనుల ఆరాధ్యదైవాలు సమ్మక్క`సారలమ్మల మేడారం మహాజాతరకు దక్కుతుంది. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి పనులు మొదలు అయ్యాయి. వచ్చేనెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ భారీ జాతరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...