Political

ఆ పులిని మా వాళ్లు చెట్టుకు వేళాడతీస్తారు..

అందుకే అంటారు.. నోరుంది కదా అని దూలకొద్దీ ఏదీ మాట్లాడకూడదు అని. కానీ మన నాయకులకు నలుగురు కార్యకర్తలు ఒక మైక్‌ కనపడితే చాలు పూనకం వచ్చేస్తుంది. ఏది పడితే అది, ఎంతపడితే అంత మాట్లాడేస్తుంటారు. వీరి మాటలకు మండిన అపొజిషన్‌ వాళ్లు ఊరుకుంటారా ఏంటి? వాళ్లు కూడా దానికి మించిన కౌంటర్‌ ఇస్తుంటారు. ఇలా...

ఐ`ప్యాక్‌ లేటెస్ట్‌ సర్వే ఇదేనా…

రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్‌ ఉంది... ఏ పార్టీ ఏ జిల్లాలో తన సత్తా చాటనుంది అన్న వివరాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు తీసుకున్న ఐ`ప్యాక్‌ సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వే...

షర్మిళ వెంట ఇడుపులపాయకు కేవీపీ, కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఓవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీలో నుంచి వైసీపీలోకి, వైసీపీలో నుంచి జనసేనలోకి, వైసీపీలోంచి కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభం అయ్యాయి. రాబోయే ఎన్నికల్లో ఈ వలసలు ప్రభావం ఏవిధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలో...

అరకు కాఫీకి ఆ పేరు పెట్టింది నేనే..

అరకు కాఫీకి ఆ పేరు తానే పెట్టానని అన్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు. అరకులో జరుగుతున్న రా.. కదలిరా కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... గిరిజన పిల్లలు చదువు విషయంలో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో నేను చర్యలు తీసుకున్నా. ఇక్కడ చదువు చెప్పే విషయంలో కూడా సరైన ఉపాధ్యాయు లేరు అని, ఇక్కడి...

ప్రజలు ఓ మోస్తరు ఎర్రోళ్లలా కూడా కనిపించడం లేదా?

ఎవరు ఏమనుకున్నా సరే.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరు. ఓవైపు కేవలం సంక్షేమ పథకాలతో కాలం గడుపుతూ.. అభివృద్ధిని పట్టించుకోవడం లేదంటూ.. అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు ముక్త కంఠంతో ఘోషిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అదరహో అంటోంది. ఎన్నికలు ఇంకా పట్టుమని మూడు రెండు నెలల కూడా...

కొడాలిపై వంగవీటి రాధా ఫైర్‌?

ఎప్పటికెయ్యది సేయ తగునో.. అప్పటికది సేయుట ధన్యము సుమతీ అంటారు. కానీ ఆ సేసింది మనకు పాజిటివ్‌ అయిందా? నెగెటివ్‌ అయ్యిందా అనేది కొంత సమయం తరువాతగానీ తెలియదు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ పట్ల వైసీపీ వేసిన ఓ మాస్టర్‌ ప్లాన్‌ కాస్తా బెడిసికొట్టి ఆయనతో చివాట్లు తినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా...

ఇకపై ఆ పథకాల పంపిణీకి నేను రాను మంత్రి కోమటిరెడ్డి…

మంత్రి గారు ప్రభుత్వ పథకాల పంపిణీకి రాను అనడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ఇకపై ఆ ప్రభుత్వ పథకాల పంపిణీకి రాను అని ఖరాఖండిగా చెప్పేశారు. ఇదే తాను హాజరవుతున్న ఆ పథకాల పంపిణీ చివరి కార్యక్రమం...

నిమ్మకూరునూ వదలని చంద్రబాబు..

అదేంటో గానీ అతి చేయడంలో గానీ.. చెప్పడంలో గానీ మన నాయకుల్ని మించిన వారు ఉండరు. ఇలాంటి అతిని ప్రచారం చేసే వారిని పిట్టలదొర అంటారు. ఈ పేరుతో అప్పట్లో ఆలీ హీరోగా సినిమా కూడా వచ్చింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను తీసుకుంటే వారు చెప్పే వాటికి, చేసే వాటికి మధ్య చాలా వ్యత్యాసం...

కోడికత్తి శీను తల్లి సంచలన నిర్ణయం…

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసు కోడికత్తి దాడి కేసు. నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తితో దాడి జరిగింది. అప్పట్లో ఇది ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం కలిగించింది. ఆ ఘటన జరిగినప్పుడే కాదు.. ఇప్పటికీ ఈ కేసు సంచలనమే. ఆరోజు ఎయిర్‌పోర్ట్‌లో...

నాకు ప్రజలే ముఖ్యం : జగన్‌ వీరవిధేయ ఎమ్మెల్యే

ఎక్కడైనా బావ ఓకే గానీ.. వంగతోట దగ్గర మాత్రం కాదట. ఈ సామెత పాలిటిక్స్‌కు బాగా వర్తిస్తుంది. అప్పటి వరకూ అధికారం వెలగబెడుతూ ప్రజలంటే పూచికపుల్లతో సమానంగా చూసిన నాయకులకు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వారిపై అపారమైన ప్రేమ కారిపోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రజల కోసం అవసరం అయితే స్వంత కుటుంబ సభ్యులను కూడా...

Latest News

‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. ఆ సన్నివేశాలపై ఏపీ టీచర్ల అభ్యంతరం

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మంచి స్పందనను అందుకుంటోంది. ఆగస్టు 21న థియేటర్లలోకి...