andhra pradesh

లెక్కలు బయట పెట్టిన జగన్.. షాక్ లో కూటమి నేతలు

వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం నాశనం అయిందని తరచూ కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో రాష్ట్రం అప్పుల పాలు అయిందని, మరో శ్రీలంక అవుతుందని ఊదరగొట్టారు. ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ మాటలు నిజమని నమ్మారు. దీనితో కూటమికే 164 సీట్లు, వైసిపికి 11 సీట్లు వచ్చి.....

ఏపీ 700 కోట్ల భూస్కాంలో రీతూ చౌదరి, శ్రీకాంత్ పై షాకింగ్ నిజాలు

ఆంధ్రప్రదేశ్‌లో 700 కోట్ల భూస్కాంలో ప్రతి రోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక పాత్రధారులుగా భావిస్తున్న పలువురు పేర్లు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ నుంచి ఏసీబీ అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో రీతూ చౌదరి ని అరెస్ట్ చేసే...

పవన్ కళ్యాణ్ కి హెచ్చరికలు జారీ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సమ్బదించిన ఓ వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రాణాలకి ముప్పు ఉందంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది. పవన్ కళ్యాణ్ కి సంబందించి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో ప్రస్తావన...

మా కుటుంబాన్ని చీల్చింది జగనే : షర్మిళ

అనుకున్నదే అవుతోంది. నాడు తన అవసరాలకోసం వదిలి బాణాన్ని అవసరం తీరాక పక్కన పడేయడంతో ఇప్పుడు ఆ బాణం తన ప్రతాపం చూపటానికి మళ్లీ ప్రజల మధ్యకు వచ్చింది. రావడమే కాదు.. ఏకంగా జగన్‌కే సరాసరి గురిపెట్టింది. ప్రస్తుతం షర్మిళ వదులుతున్న మాటల తూటాలు చూస్తుంటే ఇది నూటికి నూరు శాతం నిజమనే నమ్మాలి. విషయంలోకి...

షర్మిళ షురూ చేసేసింది

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురౌతుంటే.. ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే.. ఇంకా తెలవారదేమి.. ఈ చీకటి విడిపోదేమి.. అంటూ సాగిన తెలుగు పాటను గుర్తుకు తెస్తోంది వై.యస్‌. షర్మిళ రాజకీయ జీవితం. తండ్రి మరణానంతరం వారసత్వ రాజకీయాన్ని గంపగుత్తగా సోదరుడు జగన్‌రెడ్డి పట్టుకుపోయి.. అందుకు సహకరించిన తనకు వీసమెత్తు విలువ కూడా...

ఐ`ప్యాక్‌ లేటెస్ట్‌ సర్వే ఇదేనా…

రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్‌ ఉంది... ఏ పార్టీ ఏ జిల్లాలో తన సత్తా చాటనుంది అన్న వివరాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు తీసుకున్న ఐ`ప్యాక్‌ సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వే...

ఏపీ కాంగ్రెస్‌కు ఒక రేవంత్‌రెడ్డి కావాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్‌ది ఓ ప్రత్యేకమైన స్థానం. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన కాంగ్రెస్‌ 2009లో రాజశేఖరరెడ్డి మరణంతో తన పట్టును కోల్పోతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక చతికిల పడిరది నాటి నుండి నేటి వరకూ పరిస్థితి దిగజారుతోందే తప్ప పుంజుకుంటున్నట్లు ఎక్కడా కనపడటం లేదు. అయితే...

ఫ్లెక్సీలతో ప్రభుత్వ పరువును నిట్ట నిలువునా తీసిన రైతులు

రైతే రాజంటారు.. రైతు లేనిదే మనిషి మనుగడే లేదంటారు.. కానీ ఆ రైతులకు మాత్రం అన్యాయం చేయడంలో రాజకీయ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి. అయితో ఒక్కో పార్టీది ఒక్కో తీరు. అన్నం పెట్టే రైతుకు ఆగ్రహం వస్తే మాత్రం తట్టుకోవడం కష్టం. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img