jagan

మంత్రులు కాని.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

రాజకీయాల్లో ఒక్కోసారి అవకాశాలు ఎటు నుంచి మన తలుపుతడతాయో ఊహించడం కష్టం. మనం మాత్రం మన పని చేసుకుంటూ పోవడమే. అవకాశాలు వాటంతట అవే కలిసొస్తుంటాయి అంతే. ఆ వచ్చిన అవకాశాలు సామాన్యమైన కావొచ్చు... ఒక్కోసారి మన కెరీర్‌లోనే రికార్డ్‌లు సృష్టించే అవకాశాలు కూడా కావొచ్చు. తాజాగా ఇలాంటి అరుదైన అవకాశాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,...

ఏపీ గాలి ఎటువైపు వీస్తుందో

బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవ్వడం రాజకీయాల్లో కామన్‌ థింగ్‌. అధికార మార్పిడి అనేది ఒక సైక్లింగ్‌. తాజాగా తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ నగరంలో జరిగిన అభివృద్ధికి నగర ఓటర్లు సంతృప్తి చెందటంతో ఏకపక్ష తీర్పు బీఆర్‌ఎస్‌కు...

20 మంది వైసీపీ ఎమ్యెల్యేలు జంప్

ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ ఇప్పటి నుండే ఎవరి వ్యూహాలను వాళ్ళు వేసుకుంటూ జనాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి టీడీపీ మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయి. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ...

జగన్ సాధించిన అతి పెద్ద విజయాలు ఇవిగో

కరోనా వచ్చిన తర్వాత అన్నీ రాష్ట్రాలు లాగానే మన ఆంధ్ర ప్రదేశ్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ప్రాణ నష్టం ఎంత జరిగిందో, ఆస్తి నష్టం కూడా అదే రేంజ్ లో జరిగింది. అలాంటి సమయం లో సమర్ధవతం గా పాలన అందిస్తూ, కరోనా భారిన పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు జగన్ ఎంతో కష్టపడ్డాడు....

రాజకీయ సన్యాసం తీసుకోబోతున్న బాలినేని!

అధికార వైసీపీ పార్టీ లో అత్యంత కీలకమైన ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి. వరుసకు ఈయన ముక్యమంత్రి జగన్ కి మామ అవుతాడు. అధికారం లోకి రాగానే బాలినేని కి మంత్రి పదవి కూడా ఇచ్చాడు జగన్. అయితే ఈమధ్య బాలినేని ముఖ్యమంత్రి పని తీరుపై, వైసీపీ పార్టీ పై చురకలు అంటించడం...

ఎస్వీబీలో ఛాన్స్ కొట్టేసిన తెలంగాణ గాయని.. గౌరవ వేతనం తెలిస్తే షాక్..!

ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసే ఉంటారు ఏపీ, తెలంగాణ ప్రజానీకం. దీనికి మంచి ఉదాహరణే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ గాయనికి చోటు దక్కడం. తెలంగాణ ప్రముఖ గాయనిని ఏడుకొండలవాడు కనికరించాడు. దీంతో ఆమె శ్రీ వేంకటేశ్వర్ భక్తి ఛానల్ (ఎస్వీబీ)లో ఛాన్స్ కొట్టేసింది. ఏపీ ప్రభుత్వం ఆమెను గౌరవ సలహాదారుగా నియమిస్తూ...

పవన్ కళ్యాణ్ కి మళ్ళీ మూడొచ్చిందోచ్..!

https://www.youtube.com/watch?v=9UZqK6DZXj8&t=13s అధికార పక్షాల్లో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క జగన్ పై నే విమర్శలు చేస్తూ ఉంటాడు. చంద్రబాబు దత్తపుత్రుడిగా జగన్ వర్గం చెబుతున్నట్టుగా.. చంద్రబాబుని పల్లెత్తు మాట అనడు. ఇక తాజగా సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడుడప్పుడు 3 నెలలకో, 6 నెలలకో...

సినిమా పరిశ్రమకే సినిమా చూపించిన జగన్‌

ఎప్పుడైనా అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి అయితే ఇబ్బంది గానీ.. అనుకున్నదే అయితే ఇక ఇబ్బంది ఏముంది. ఇలా సినీ పరిశ్రమ అనుకున్నంతా చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. విషయం లోతుల్లోకి వెళితే.. ఆ మధ్య సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో పంచాయితీ ఏర్పడిరది. సజావుగా సాగుతున్న సినిమా బిజినెస్‌లో...

జగన్‌ బండారం బట్టబయలు అయ్యేదిప్పుడే..

ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ నాయకుడూ నోటికొచ్చింది మాట్లాడతాడు. కానీ అధికారం వారి చేతికొచ్చిన తర్వాత వారి చిత్తశుద్ధిని వారి చేతలే నిరూపిస్తాయి. అందరు నాయకుల్లానే వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజలపై అమితమైన ప్రేమను కురిపించారు. అసలు తాను బతికున్నదే ప్రజలకు సేవ చేసుకోవడం కోసమే అన్నంతగా బిల్డప్‌ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు...

ఫ్లెక్సీలతో ప్రభుత్వ పరువును నిట్ట నిలువునా తీసిన రైతులు

రైతే రాజంటారు.. రైతు లేనిదే మనిషి మనుగడే లేదంటారు.. కానీ ఆ రైతులకు మాత్రం అన్యాయం చేయడంలో రాజకీయ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి. అయితో ఒక్కో పార్టీది ఒక్కో తీరు. అన్నం పెట్టే రైతుకు ఆగ్రహం వస్తే మాత్రం తట్టుకోవడం కష్టం. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img