ys shamila

బాబాయి సుబ్బారెడ్డికి షర్మిళ మాస్‌ వార్నింగ్‌

ఏదైనా జరగకూడదని జగన్‌ శిభిరం భావించిందో... అదే జరుగుతోంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని గంపగుత్తగా తానే అనుభవించాలనే ఆలోచనతో జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకూ ఈ విభేదాలు టీకప్పులో తుఫాను భావించిన వారికి షర్మిళ వేస్తున్న ఒక్కో అడుగు, మాట్లాడుతున్న ఒక్కో మాట క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన...

వైసీపీ కార్యకర్తలతో పోటీ పడుతున్న సాక్షి

పెద్దలు అంటూ ఉంటారు ప్రాప్తం ఉన్నంత వరకూ ఏదైనా మనది.. ఒక్కసారి గానీ అది కాలధర్మలో కొట్టుకుపోతే ఇక మన గతి అధోగతే.. కర్రే పామై కరుస్తుంది.. పిల్లి కూడా పులిలా గాండ్రిస్తూ మీదికి దూకుతుంది. చేసిన కర్మ వాయువేగంతో మన నాశనం దిశగా దూసుకొస్తుంది. ఇందుకు వ్యక్తులు, వ్యవస్థలు ఏవీ మినహాయింపు కాదు. ప్రస్తుతం...

జగన్‌ ఆ ఓటు బ్యాంకే కాంగ్రెస్‌ టార్గెట్‌

అధికారం అంటే వీజీ కాదు బాసూ అంటుంటారు. అవును మరి ఐదేళ్లు ప్రజల నెత్తిన కూర్చుని అనుభవించే రాజభోగానికి ఆ మాత్రం కష్టపడాలి మరి. అందుకే ప్రతి ఓటు, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ప్రాంతం.. ఇలా ప్రతి ప్రతిలూ కీలకమే. మన వెనుక ఏఏ వర్గాలు ఉన్నాయి అనేదానికన్నా.. మన రాజకీయ...

షర్మిళ షురూ చేసేసింది

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురౌతుంటే.. ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే.. ఇంకా తెలవారదేమి.. ఈ చీకటి విడిపోదేమి.. అంటూ సాగిన తెలుగు పాటను గుర్తుకు తెస్తోంది వై.యస్‌. షర్మిళ రాజకీయ జీవితం. తండ్రి మరణానంతరం వారసత్వ రాజకీయాన్ని గంపగుత్తగా సోదరుడు జగన్‌రెడ్డి పట్టుకుపోయి.. అందుకు సహకరించిన తనకు వీసమెత్తు విలువ కూడా...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img