News

నేను సునీతమ్మలా న్యాయ పోరాటం చేయను

తన భర్తకు ఏదైనా ప్రాణహాని జరిగితే నేను సునీతమ్మ లాగా న్యాయపోరాటం చేయను. వారిని చంపి, నేను కూడా చచ్చిపోతా అన్నారు వివేకానందరెడ్డి కేసులో నిందితుడు, అప్రూవర్‌ దస్తగిరి భార్య షబానా. గురువారం ఏబీఎన్‌ ఛానల్‌ నిర్వహించిన డిబేట్‌లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘నేను నిజం చెపితే బయట ఉంటాను. నా...

మీకు ఘోరీ కట్టే మేస్త్రిని నేనే..

దావోస్‌ పర్యటన అనంతరం తెలంగాణకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నాలుగు రోజులుగా పెండిరగ్‌ పనులతో బిజీ బిజీగా గడిపారు. ఈ కారణంగా ప్రజల మధ్యకు రాలేదు. తాజాగా గురువారం ఎల్‌.బి. స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ...

వైశ్రాయ్‌ తరహా డ్రామాకు తెర తీసిన జ్యోతి

భారతదేశ రాజకీయాలకు అందులోనూ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ చీకటి రోజులాంటిది 1995లో జరిగిన ‘వైశ్రాయ్‌’ ఎపిసోడ్‌. నాడు తెలుగుదేశం పార్టీలో రేగిన అంతర్గత గొడవలు కారుచిచ్చులా మారి పార్టీ చీలికకు దారి తీశాయి. ఆ సందర్భంగా హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లోని వైశ్రాయ్‌ హోటల్‌లో తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచి రాజకీయం నడిపారు...

షర్మిళ వైయస్సార్‌ స్వంత కూతురు కాదా?

రాజకీయాల్లో గానీ, సినిమాల్లో గానీ ఒక నాయకుణ్ణి లేదా ఒక కథానాయకుణ్ణి అభిమానించడం వేరు.. ఆరాధించడం వేరు. వీటిని మించి కొందరు ఆయా నాయకులకు బానిసలుగా కూడా మారుతుంటారు. అంటే తమ నాయకుడు చేసే పని, మంచిదా.. చెడ్డదా అన్న వివేకం వీరికి ఉండదు. నాయకుడు కుక్క అంటే.. కుక్కే. నక్కా అంటే... నక్కే. అంతే...

మరో వివాదంతో వార్తల్లోకి యాదాద్రి టెంపుల్‌

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం... మన దేశంలో ముఖ్యంగా తెలుగునాట ఎంతో మహిమాన్విత నారసింహ క్షేత్రం. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టపై వేంచేసి ఉన్న స్వామిని దర్శించుకోవటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గతంలో దీనిని యాదగిరి గుట్టగా పిలిచేవారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసి, తిరుపతి...

జగన్‌ ఆ జడ్జికి 2 కోట్ల వాచీ గిఫ్ట్‌ ఇవ్వబోయారా?

దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించని నిఖార్సయిన జర్నలిజం మనకు ఒక్క తెలుగులోనే కనిపిస్తుంది. నిఖార్సు అంటే ప్రజల కోసం కాదండోయ్‌.. తాము నమ్ముకున్న పార్టీ కోసం.. నాయకుడి కోసం నిఖార్సుగా పనిచేస్తాయి అన్నమాట. ఈ జాఢ్యానికి ఆధ్యం పోసింది ఈనాడు దినపత్రిక అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే తాను నమ్ముకున్న పార్టీకి ఓ...

మన జాతిపిత గాంధీ కాదు.. తమిళనాడు గవర్నర్‌

ఏ దేశంలో లేని చిత్ర విచిత్రాలు అన్నీ మన దేశంలోనే కనిపిస్తాయి. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసుకోవటానికి రాజ్యాంగం అనేదాన్ని ఒకటి రాసుకున్నామని, దాన్ని అనుసరించే మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు ఉండాలనే విషయమే మర్చిపోయి, ఒళ్లు తెలియకుండా మాట్లాడుతుంటారు. సామాన్యులు, చదువులేని వాళ్లు అలా మాట్లాడారు అంటే అర్ధం ఉంటుంది. కానీ ఉన్నతమైన...

జగన్‌ను ట్రాప్‌లోకి లాగిన అంగన్‌ వాడీలు

మొత్తానికి గత 40 రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ టీచర్స్‌, వర్కర్స్‌, ఆయాలు తలపెట్టిన సమ్మె ఆగిపోయింది. మంగళవారం నుంచి అంగన్‌వాడీలు తమ తమ విధుల్లోకి చేరారు. వేతన పెంపుతో పాటు మరో 11 సమస్యలపై వారు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి సమ్మెకు దిగారు. జీతాల పెంపు ఇందులో ప్రధానమైన డిమాండ్‌. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం...

సార్వత్రిక ఎన్నికలపై అప్‌డేట్‌ వచ్చేసింది

దేశంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రియల్‌ మొదటి వారం లేదా రెండో వారంలో ఉండవచ్చని తెలుస్తోంది. ఎన్నికల తేదీ ఏప్రియల్‌ 16గా భావించి ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఢల్లీి ఎన్నికల ప్రధాన అధికారి. ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్టు ఆయన తెలియజేశారు. ఢల్లీి సీఈఓ ఇచ్చిన...

వైసీపీ కార్యకర్తలతో పోటీ పడుతున్న సాక్షి

పెద్దలు అంటూ ఉంటారు ప్రాప్తం ఉన్నంత వరకూ ఏదైనా మనది.. ఒక్కసారి గానీ అది కాలధర్మలో కొట్టుకుపోతే ఇక మన గతి అధోగతే.. కర్రే పామై కరుస్తుంది.. పిల్లి కూడా పులిలా గాండ్రిస్తూ మీదికి దూకుతుంది. చేసిన కర్మ వాయువేగంతో మన నాశనం దిశగా దూసుకొస్తుంది. ఇందుకు వ్యక్తులు, వ్యవస్థలు ఏవీ మినహాయింపు కాదు. ప్రస్తుతం...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...