Ayodhya
News
జగమంతా రామమయం
శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న స్వప్నం సాకారమైంది. ఎన్నో చిక్కుముళ్లు, సమస్యలు, తరాలు దాటుకుని వచ్చిన పీటముడి వీడిపోయింది. అఖండ భారతం అంతా రామమయంగా మారిపోయింది.
కొద్ది సేపటి క్రితం అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఆకాశాన్నంటిన సంబరంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశం గర్వించే ఓ మహోన్నత...
Latest News
పవన్ కల్యాణ్కు ప్రత్యేక చికిత్స.. 20 రోజులు కేరళలోనే!
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొంతకాలం రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. పాలనా వ్యవహారాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం బిజీగా ఉండే...


