Cinema

ఇండస్ర్టీలో ప్రకంపణలు పుట్టిస్తున్న పవన్ లేడీ ఫ్యాన్ లెటర్

తన హీరో కోసం అభిమానులు ఎంతదూరానికైనా వెళ్తారు అనే దానికి ఈ సంఘటన చక్కటి ఉదాహరణ. తమ హీరో ఇమేజ్ ను నాశనం చేసేందుకే ఆ డైరెక్టర్ అతనితో సినిమా తీస్తున్నాడని ఓ అభిమాని చేసిన పని ఇప్పుడు ఇండస్ర్టీని వణికిస్తుంది. డైరెక్ట్ గా ఆయన రాసిన లేఖ ఒకటి నెట్టింట్లో దుమారం రేపుతోంది....

డిస్ర్టిబ్యూషన్ రంగంలోని ‘మైత్రీ’.. ఇంతకీ వారి ప్లాన్ ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ర్టీలో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న ప్రొడెక్షన్ హౌజ్ ‘మైత్రీ మూవీ మేకర్స్’. సంచలనాలకు ఈ బ్యానర్ కేరాఫ్ గా నిలుస్తుంది. భారీ చిత్రాలను నిర్మించడం. అవి అంచనాలకు మించి ఆడుతుండడం సంస్థకు భారీగానే లాభాలు చేకూరుతున్నారు. ఈ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ స్టర్ అబ్బవరం కిరణ్...

ఆ యంగ్ డైరెక్టర్ కు ఇండస్ర్టీలో నో ఎంట్రీ బోర్డ్..?! ఇండస్ర్టీలో జోరుగా చర్చ

ఇండస్ర్టీలో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసిన ఎంతో మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్స్ కూడా కనుమరుగయ్యారు. ప్రతీ వారం.. ప్రతీ ఒక్కరి జాతకాన్ని ఇండస్ర్టీ మార్చి వేస్తుంది. సక్సెస్ అయిన వాళ్లే ఇండస్ర్టీలో ఉంటారు.. మిగతా వారు తెర మరుగు కావాల్సిందే.....

సిద్దూ దెబ్బకు ఆ హీరోయిన్ కూడా జంపా..?

జొన్నలగడ్డ సిద్ధూ హీరోగా వచ్చిన సినిమా మూవీ ‘డీజే టిల్లు’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ పెద్ద బాక్సాఫీస్ హిట్ అయ్యింది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ గా విమల్ కృష్ణ తెరకెక్కించారు. ‘సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఈ సినిమా....

పూరీతో సినిమాకు చిరంజీవి ఓకే.. కథ ఏంటంటే..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతీ డైరెక్టర్ కూడా తహతహ లాడుతాడు. బాస్ కనిపిస్తే నే సగం సినిమా హిట్.. ఇక కథ బాగుంటే చెప్పక్కర్లేదు. చాలా మంది దర్శకులకు మంచి బ్రేక్ ఈవెన్ ఇచ్చారు చిరంజీవి. దాదాపు పదేళ్లు ఇండస్ర్టీకి దూరమైనా ఆయన ప్రభ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వస్తూ...

అంతటి స్టార్ డైరెక్టర్ ఆ ఖర్మ పట్టింది.. అషురెడ్డి పాదాలను ముద్దాడిన డైరెక్టర్.. ఎందుకంటే

ఎంత వారు గానీ, వేదాంతులైన గానీ వాలు చూపు తాకగానే తేలిపోతురు కైపులో.. కైపులో.. కైపులో.. అంటూ ఒక పాట గుర్తుంటే ఉంటుంది కదండీ. ఇదీ అలాంటిదే మరి టాలీవుడ్ ఇండస్ర్టీ కాదు.. కాదు.. బాలీవుడ్ ఇండస్ర్టీలో కూడా రాంగోపాల్ వర్మ లాంటి మరో డైరెక్టర్ కనిపించరు. డిఫరెంట్, డిఫరెంట్ చిత్రాలతో ఆయన ప్రేక్షకులకు...

స్టయిలిస్ లుక్ లో అదరగొడుతున్న బజర్ధస్త్ వర్ష.. వెండితెరకు వెళ్లేందుకేనా..?

మల్లెమాల నిర్మాణంలో ఈ టీవీలో దుమారం రేపుతున్న షో జబర్ధస్త్. ఈ షో ఎంతో మంది కంటెస్టెంట్ కు తల్లిలాంటిదని చెప్తుంటారు. ఇక్కడి నుంచి వెళ్లిన చాలా మంది వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్తుగా, హీరోగా కూడా రాణిస్తున్నారు. ఇక అనసూయ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ హీరో, హీరోయిన్ స్థాయిలో సెటిల్ అవ్వగా, కో...

జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’.. ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్ డేట్ ను ఎట్టకేలకు ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఇంకా షూటింగ్ కొంత పూర్తి కావాల్సి ఉండగా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ చెప్తుంది. చిత్రం రిలీజ్ డేట్...

వారిద్దరితో అప్పుడే పెళ్లి జరిగింది.. తమన్నా సంచలన కామెంట్స్

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. హ్యాపీడేస్ తో అందాలతో సందడి చేసే ఈ బ్యూటీ అంచలంచలుగా ఎదుగుతూ వస్తోంది. సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. దీంతో పాటు ఇప్పుడున్న యంగ్ హీరోలతో కూడా జతకడుతుంది ఈ చిన్నది. ప్రతీ సంవత్సరం ఇండస్ర్టీకి...

అవతార్ 2కు అన్ని సినిమాలు సెట్ బ్యాక్

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. అవతార్ ఫస్ట్ పార్టు వచ్చి దాదాపు పదేళ్లు పూర్తయ్యింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించిన కామెరూన్ దీన్ని 2022లో తెస్తామని కూడా చెప్పాడు. అనుకున్న సమయానికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. పాన్ వరల్డ్ గా విడుదలవుతున్న చిత్రం డిసెంబర్ 16న థియేటర్స్ లోకి రానుంది....

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...