News

భార్యకి లక్షల్లో డబ్బు ఎక్కడిదని ఆరా తీసిన భర్త

‘అప్ నా కమాయ్’ కథ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కష్ట సంపాదించిన ప్రతీ పైసా ఎంతో విలువైనదని. ఎటువంటి మోసాలకు పాల్పడకుండా.. తెలివితేటలతో సంపాదిస్తే దానికి గుర్తింపు ఉంటుంది. కానీ ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటూ లక్షలాది డబ్బులు వసూలు చేయాలనుకుంటే మాత్రం చిక్కుల పాలు కాక తప్పదు.. అలాంటి ఒక ఘటన...

విశాఖపై కేంద్రం సంచలన నిర్ణయం..!

మూడు రాజధానుల అంశంలో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి అమలు చేయాలని చూస్తుంది ఏపీ సర్కార్. కానీ అమరావతి రైతులు, ప్రజలు మాత్రం దానికి ససేమీరా ఒప్పుకోమని నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇటీవల విశాఖపట్నానికి సంబంధించిన ఒక వార్త వెలుగులోకి వచ్చింది....

సీఎం ఎనర్జీ డ్రింక్ ను లీక్ చేసిన రోజా

ప్రముఖులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో వారికి సూచించిన డైట్ ప్రకారమే ఉంటుంది. న్యూట్రీషియన్స్ మెనూ ప్రకారమే వీఐపీలు, వీవీఐపీలు ఉండడం సహజమే కానీ కొందరి డైట్ వారి ఇష్టాలకు లోబడి కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సీఎం జగన్ మోహన్ రెడ్డి డైట్ పై మంత్రి...

ఆ వైన్ తాగితే కరోనా ఖతమేనట.. అదేంటో తెలుసా..?

కరోనా చేసిన కల్లోలం ప్రపంచం యావత్తు గుర్తుండే ఉంటుంది. 2019లో మెల్లమెల్లగా విస్తరిస్తూ 2020లో ఉగ్రరూపం దాల్చింది. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుకుంది. ఎంతో మంది పేదలను మరింత పేదరికంలోకి నెట్టడంతో పాటు లక్షలాది కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. దేశాల్లో అల్లకల్లోలం సృష్టించి విలయతాండం చేసింది. చైనా చేసిన...

కేజీఎఫ్ లో మళ్ళీ తవ్వకాలు.. కేంద్రం సంచలన నిర్ణయం?

కేజీఎఫ్ సినిమాను ఎవరూ మరిచిపోలేదు. యాష్ హీరోగా నటించిన ఈ మూవీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ అంతా బంగారు గణుల చుట్టూ తిరుగుతుంది. సాధారణ వ్యక్తి అయిన యష్ బంగారు గనుల్లోకి ఎలా వెళ్తాడు.. తరువాత వాటిపై ఎలా...

రవాణా శాఖ సంచలన నిర్ణయం.. ఇక ఆ కార్డులు లేనట్టే..?

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల్లోని చిప్ వ్యవస్థకు రవాణా శాఖ మంగళం పాడిందని తెలుస్తోంది. 13 ఏళ్లక్రితం ప్రతిష్టాత్మకంగా చిప్ కార్డులను ప్రవేశపెట్టగా.. అవి ఆధునిక పద్ధతికి అనుగుణంగా పని చేసేవి. చిప్ లలో వాహదారుడు, వాహనానికి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేసేవారు. కానీ ఆ విధానాలకు శాఖ మంగళం పాడినట్లు తెలుస్తోంది. రీసెంట్...

హైదరాబాద్ లో సరి కొత్త టెన్నిస్ అకాడమీ

హైదరాబాద్ నగరం ఎంతో మంది టెన్నిస్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సానియా మీర్జా లాంటి ప్రపంచ స్థాయి ప్లేయర్ హైదరాబాద్ నుండి రావడంతో.. హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగి పోయింది. ఆ తరువాత కూడా ఎంతో మంది ప్రతిభావంతులను హైదరాబాద్ నగరం వెలుగులోకి తీసుకొచ్చింది. టెన్నిస్ క్రీడ...

డబ్బు కోసమే చేస్తున్నా.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ ఇండస్ర్టీలో పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలో ఉంటేనే గ్రేట్ హైప్ ఉంటుంది. తెలుగు ఇండస్ర్టీలో ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. మొదటి సినిమా నుంచి కొత్త కొత్త కథలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన...

‘గ్రీన్ కార్డు’కు ఆర్థిక మాంద్యం దెబ్బ.. ఊడిపోతున్న ఉద్యోగాలు..!

ఆర్ధిక మాంద్యంతో అమెరికాలో ఉద్యోగా ఊడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఇండియన్స్ కలవరపాటుకు గురవుతున్నారు. ట్విటర్ ను ఎలన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులను తొలగించారు. ఇంకొందరైతే ఆయన విధానాలు మింగుడు పడక ఉద్వాసన దారి పట్టారు. ఇక మెటా (ఫేస్ బుక్ మాతృసంస్థ), అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్...

ఎస్వీబీలో ఛాన్స్ కొట్టేసిన తెలంగాణ గాయని.. గౌరవ వేతనం తెలిస్తే షాక్..!

ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసే ఉంటారు ఏపీ, తెలంగాణ ప్రజానీకం. దీనికి మంచి ఉదాహరణే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ గాయనికి చోటు దక్కడం. తెలంగాణ ప్రముఖ గాయనిని ఏడుకొండలవాడు కనికరించాడు. దీంతో ఆమె శ్రీ వేంకటేశ్వర్ భక్తి ఛానల్ (ఎస్వీబీ)లో ఛాన్స్ కొట్టేసింది. ఏపీ ప్రభుత్వం ఆమెను గౌరవ సలహాదారుగా నియమిస్తూ...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...