News

ఉక్రెయిన్ నుండి హైదరాబాద్, వైజాగ్ చేరుకున్న విద్యార్థులు

ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు కొనసాగుతుంది. ప్రత్యేక విమానంలో అక్కడ చిక్కుకున్న వారిని తరలిస్తున్నారు. తెలుగు విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉక్రెయిన్ నుండి వచ్చిన వారికి వారి తల్లి తండ్రులు స్వాగతం పలికారు. వారి పిల్లలను చూసి వారు ఆనందంతో కన్నీరు పెడుతున్నారు. గత వారం నుండి...

ఇకపై అమ్మాయిలు 21 ఏళ్ళ వరకూ ఆగాల్సిందే..!

ఇప్పటి దాకా అమ్మాయిల కనీస పెళ్లి వయసు 18 ఏళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు ఆ కనీస వయసు 21 ఏళ్ళు కానుంది. ఈ మేరకు అమ్మాయిల కనీస పెళ్లి వయసు ప్రతిపాదనకి కేంద్ర కేబినెట్‌ భేటీ లో ఆమోదం లభించింది. అమ్మాయిల కనీస పెళ్లి వయసు పెంచుతామని ఇప్పటికే ప్రధాని స్వాతంత్య్ర దినోత్సం...

భర్త ఆత్మహత్య.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య.. కారణం అదే

ఇటీవల కాలంలో జీవితంతో పోరాడలేక పలువురు ఆత్మహత్య కు పాల్పడుతున్న సంగతి విదితమే. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా లోని తెల్లాపూర్‌ లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య కు పాల్పడడం కలచి వేస్తుంది. ఆ వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ లోని విద్యుత్‌నగర్‌ కి చెందిన...

రవిప్రకాష్‌ లెగ్గుతో ఆ ఛానల్‌ కూడా మూత పడినట్లే

పాపం రవిప్రకాష్‌... టీవీ9 ఛానల్‌ సీఈఓగా తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ సెబ్రిటీల్లో ఒకరిగా పేరొందారు రవిప్రకాష్‌ ఆయన సారధ్యంలో టీవీ9 సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. అనంతర పరిణామాల నేపథ్యంలో టీవీ9 సంస్థను మైహోం రామేశ్వరరావు తదితయి కొనుగోలు చేశారు. గతంలోనూ కొందరు టీవీ9ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ రవిప్రకాష్‌ తెరవెనుక నుండి...

అటు తిరిగి నమస్కారం పెట్టు.. ఇటు తిరిగి తాళి కట్టు

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. అందుకే ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత ముగ్గు పెట్టి ఆనందంతో అందరినీ ఆహ్వానించి.. వారి ఆశీర్వాదాతో ఒక్కటవ్వాలని ఎందరో కలలుకంటూ ఉంటారు. మరికొందరు సాక్షాత్తూ ఆ భూదేవి.. శ్రీదేవిను హృదయ ఫలకంపై నుంచుకున్న కలియగ దైవం వెంకన్న సమక్షంలో ఒక్కటవ్వాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు....

మనం 3 అంటే… మమత 4 అంటున్నారు!

ఇటీవల కాంలో ‘రాజధాని’కి బదులుగా ‘రాజధానులు’ అనే అంశంగా బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏపీలో మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తంగా ఒకే రాజధాని అనే అంశం కన్నా బహుళ రాజధానులు ఉంటే మేలని చాలా రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. ఈ విషయంలో ఏపీలో ప్రతిపక్షాలు, అధికార పక్షం వాదోపవాదాలు...

అతను చేసిన పిచ్చి పనికి రక్తంలోనే పుట్టగొడుగు పెరిగాయి

ఒక్కోసారి మనం చేసే స్వంత వైద్యం ఆలోచనలు మన జబ్బులను తగ్గించడం ఏమో గానీ.. మన ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఇలా ఓ పిచ్చి ఆలోచనతో రక్తంలో పుట్టగొడుగులు పెరగడం మొదలై ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ వ్యక్తి. అమెరికాకు చెందిన 30 ఏళ్ల యువకుడు బైపోలార్‌ డిజార్డర్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడు. కొంతకాల0 డాక్టర్స్‌...

అర్ధాంతరంగా టీఆర్‌ఎస్‌ ప్రెస్‌మీట్‌ రద్దు వెనుక కారణమిదేనా

అటు కేంద్రంలో బీజేపీ.. ఇటు తెంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాలు మంచి ఊపు మీద ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా, 2019 ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించింది. ఆ తర్వాత దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చుక్కలు చూపించిందనే చెప్పాలి. అప్పటి నుంచీ బీజేపీ స్థాయికి మించిన దూకుడును ప్రదర్శిస్తూ ప్రతి...

అక్కడ కూడా బీజేపీకి హిందూత్వమే ఆసరా

భారతదేశం లౌకిక దేశమని, ఇక్కడ కులాలు, మతాలకు అతీతంగా రాజకీయలు సాగుతాయనేది ఒకప్పటి మాట. కాంగ్రెస్‌ పార్టీ అప్రతిహతంగా పాలించినంత కాలం లౌకికత్వం బాగానే విరాజిల్లింది. ఇప్పుడు బాగాలేదని కాదు. కానీ బీజేపీ బలపడే కొద్దీ మత రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం. గత దశాబ్ధ కాలంగా ఇది మరింత పెరిగింది....

వెల్లంపల్లి గారూ మీరెంత వెధవౌతారో తెలుసా: క్షత్రియ సంఘాలు

బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా పెదాలుదాటే ప్రతి మాటనూ ఆచి తూచి జారడం ఒకప్పటి మాట. కానీ నోటికి ఏది వస్తే అది.. తన స్థాయిని మరిచి.. అవతల వారి స్థాయి పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య బాగా ఎక్కువైంది. బహుశా తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలుగు రాజకీయాల్లో...

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...