tollywood

కీర్తి సురేశ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఇంత తక్కువ టైంలో ఇంతనా

సినిమా వారసత్వంతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టారు కీర్తి సురేశ్. ఆమె చేసిన చిత్రాల్లో ది బెస్ట్ ‘మహానటి’. ఇలాంటి చిత్రం ఆమె కెరీర్ లో మళ్లీ ఒకటి రావడం దాదాపు కష్టమే. తల్లిదండ్రలు ఇద్దరు కూడా ఇండస్ర్టీలో ఉన్నవారు కావడంతో బాల్యంలోనే ఆమె వెండితెరపై పాదం మోపింది. బాలనటిగా కూడా కీర్తి సురేశ్ రాణించారు. వారసత్వంగా...

200 కోట్ల ప్రాజెక్ట్ కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్.. ఇక దబిడి.. దిబిడే

ఓటీటీ షోలు, వరుస మూవీలతో దూసుకుపోతున్నారు బాలయ్య. ఆయన అభిమానులకు ప్రతీ వారం ఒక కొత్త న్యూస్ అందుతూనే ఉంది. బాలయ్యా మాజాకా.. ఆయన ఏది చేసిన ట్రెండ్ సెట్టరే అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత కాలం కూడా ఆయనకు కలిసి వస్తుంది. బాలకృష్ణ ఇటీవల ఒక యాడ్ లో కూడా నటించారు. ఒక...

మంచి స్కోప్ ఉన్న పాత్రలను రిజక్ట్ చేసిన మన తారలు.. ఎందుకు చేశారో తెలిస్తే షాకవుతారు..?

నటీనటులకు పాత్రలు నచ్చకనో, కథ నచ్చకనో రెండూ కుదిరితే కాల్ షీట్లు లేకనో కొన్ని సినిమాలను మిస్ చేసుకుంటారు. కానీ తర్వాత తను రిజక్ట్ చేసిన పాత్రకు వచ్చిన హైప్ ను చూసి బాధపడతారు. ఇలాంటివి సినీ ఇండస్ర్టీలో సాధారణమే కానీ ఒక్కో సమయంలో ఆ పాత్ర నేను చేయాల్సింది అనుకున్నప్పుడల్లా వారి మనుసులు...

40 దాటినా పెళ్లికాని మన ‘తార’లు.. ఎందుకో తెలుసా

ప్రతి ఒక్కరూ ఒక వయసు వచ్చాక తోడును వెతుక్కోవాలి. ఇది మనుషులకే కాదు.. సమస్త జీవరాశికి కూడా వర్తిస్తుంది. తోడు లేకుంటే చివరి మజిలీని ఊహించడం కష్టమైన పనే. ఇదంతా అక్షర సత్యమైనా కొందరు మాత్రం వాటికి దూరంగా ఉంటారు. వారి జీవితంలో చూసిన సంఘటనలు కొంత ప్రభావం చూపితే.. మరిన్ని బాధలు తెచ్చుకోవడం...

డిస్ర్టిబ్యూషన్ రంగంలోని ‘మైత్రీ’.. ఇంతకీ వారి ప్లాన్ ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ర్టీలో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న ప్రొడెక్షన్ హౌజ్ ‘మైత్రీ మూవీ మేకర్స్’. సంచలనాలకు ఈ బ్యానర్ కేరాఫ్ గా నిలుస్తుంది. భారీ చిత్రాలను నిర్మించడం. అవి అంచనాలకు మించి ఆడుతుండడం సంస్థకు భారీగానే లాభాలు చేకూరుతున్నారు. ఈ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ స్టర్ అబ్బవరం కిరణ్...

ఆ యంగ్ డైరెక్టర్ కు ఇండస్ర్టీలో నో ఎంట్రీ బోర్డ్..?! ఇండస్ర్టీలో జోరుగా చర్చ

ఇండస్ర్టీలో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసిన ఎంతో మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్స్ కూడా కనుమరుగయ్యారు. ప్రతీ వారం.. ప్రతీ ఒక్కరి జాతకాన్ని ఇండస్ర్టీ మార్చి వేస్తుంది. సక్సెస్ అయిన వాళ్లే ఇండస్ర్టీలో ఉంటారు.. మిగతా వారు తెర మరుగు కావాల్సిందే.....

పూరీతో సినిమాకు చిరంజీవి ఓకే.. కథ ఏంటంటే..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతీ డైరెక్టర్ కూడా తహతహ లాడుతాడు. బాస్ కనిపిస్తే నే సగం సినిమా హిట్.. ఇక కథ బాగుంటే చెప్పక్కర్లేదు. చాలా మంది దర్శకులకు మంచి బ్రేక్ ఈవెన్ ఇచ్చారు చిరంజీవి. దాదాపు పదేళ్లు ఇండస్ర్టీకి దూరమైనా ఆయన ప్రభ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వస్తూ...

అవతార్ 2కు అన్ని సినిమాలు సెట్ బ్యాక్

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. అవతార్ ఫస్ట్ పార్టు వచ్చి దాదాపు పదేళ్లు పూర్తయ్యింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించిన కామెరూన్ దీన్ని 2022లో తెస్తామని కూడా చెప్పాడు. అనుకున్న సమయానికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. పాన్ వరల్డ్ గా విడుదలవుతున్న చిత్రం డిసెంబర్ 16న థియేటర్స్ లోకి రానుంది....

నటనకు సాయి పల్లవి గుబ్ బై.. కారణం అదే అంటూ వైరల్

సినీ ఇండస్ర్టీలో పక్కింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. డ్యాన్స్ షో నుంచి అంచలంచలుగా ఎదుగుతూ చిత్రసీమపై పాదం మోపింది ఈ ముద్దుగుమ్మ. అద్భుతమైన నృత్యం, సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది సాయి పల్లవి. గ్లామర్ షోలు, ఎక్స్ పోజింగ్ కు పోకుండా మంచి పాత్రలు ఉన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ర్టీలో...

అనసూయ ఒక్కో షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా..!

బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన అనసూయ భరద్వాజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈ టీవీలో వచ్చిన ‘జబర్ధస్త్’కు యాంకర్ గా బుల్లితెరపైకి వచ్చిన అనసూయ క్రమక్రమంగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. జబర్ధస్త్ లో అనసూయను చూసేందుకే కొంత మంది టీవీల ముందు కూర్చునే వారంటే అతిశయోక్తి...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img