tollywood

హీరోయిన్ల జబ్బులకు అదే కారణమా..!? ఇండస్ర్టీలో అసలేం జరుగుతోంది..?

మహానటి సినిమాలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న: మీరు వంటలు బాగా వండుతారట..? సావిత్రీ చెప్పిన సమాధానం: అవును బాగా తింటాను కూడా.. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే గతంలో హీరోయిన్లు బొద్దుగా ఉండేవారు. వారు ఎక్కువగా నటన, అభినయం, వాక్ చాతుర్యం, డ్యాన్స్ తదితరాల పైనే దృష్టి పెట్టేవారు. అయినా అప్పటి...

‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా..!

విభిన్నమైన నటుడు ‘అల్లరి నరేశ్’ టాప్ డైరెక్టర్ కుటుంబం నుంచి వచ్చిన నరేశ్ మొదటి చిత్రం అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెండితెరపై రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ స్టార్ గా ముద్ర వేసుకున్నాడు. అప్పుడప్పుడూ సీరియస్ ప్రేమ కథలను కూడా పండిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఆయన మొదటి వరుసలో ఉంటాడు. ‘నాంది’తో...

‘దమ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్వయంగా ప్రకటించిన విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని, హీరోగా వస్తున్న రొమాంటిక్ కామెడీ యాక్షన్ చిత్రం ‘దమ్కీ’. ఇటీవల నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసిన ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. చిత్ర నిర్మాణం పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్...

బాస్ సాంగ్ చూసి మురిసిపోయిన పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నదమ్ముల అనుబంధం చాలా బాగుంటుంది. ప్రతీ విషయాన్ని ఇద్దరూ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల మెగాస్టార్ ’ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’కు ఎంపికవగా తమ్ముడు పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ కు గురయ్యాడంట. అన్నకు అభినందనలు తెలిపాడు. అవార్డులు దక్కించుకోవడంలో చిరు...

చిరంజీవికి మోడీ ట్వీట్.. ఆ విషయంపై అభినందించిన ప్రధాని

మెగాస్టార్ ను ప్రధాని మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి చిరంజీవి ఎంపికయ్యారు. గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ పురస్కారాన్ని ప్రకటించారు. దీనిపై ప్రధనమంత్రి నరేంద్ర మోడీ చిరంజీవికి ట్విటర్ వేదికగా విషెశ్ తెలిపారు. అన్ని తరాల...

కృష్ణ మరణానంతరం అవయవాలు దానం.. వైరల్ అవుతున్న న్యూస్

టాలీవుడ్ ఇండస్ర్టీ గురించి చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గురించి తప్పక చెప్పుకోవాల్సిందే.. ఆయన జమానాలోనే కొత్త జానర్ లో వెతుక్కొని మరీ కమిట్ అయ్యేవారు. అప్పటికి అనూకూలంగా ఉన్న టెక్నాలజీని కూడా ఆయన వాడుకున్నంత ఎవరూ వాడుకోలేదు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోల్లో ఆయన ముందు వరుసలో నిలిచేవారు. యంగ్ హీరోలకు కూడా వెలితిగానే చివరి...

మహేశ్ తో ప్రాజెక్టుపై రాజమౌళి క్లారిటీ.. ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ లా ఉంటుంది

జక్కన్నగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి మహేశ్ బాబుతో తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. వీరి కాంబోలో పాన్ ఇండియా రేంజ్ లో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. దీనిపై రాజమౌళి మరిన్ని వివరాలు చెప్పాడు. ఈ ప్రాజెక్టుపై మహేశ్ బాబు ఫ్యాన్స్ కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. మూవీ...

బాలయ్య బాబు పాన్ ఇండియా మూవీ ఫిక్స్

యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు సీనియర్ స్టార్ హీరో బాలయ్య. తన భారీ బడ్జెట్ చిత్రానికి డిసెంబర్ లో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాట. భారీ తారాగణంతో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీని తెచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. NBK-108 గా పేరు ఈ ప్రాజెక్టుకు NBK-108గా పేరు...

టాలీవుడ్ Vs కోలీవుడ్.. చిచ్చుపెట్టిన ‘వారసుడు’ !

టాలీవుడ్ కోలీవుడ్ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న బంధానికి సంక్రాంతి సీజన్ ‘చిచ్చు’ పెట్టేలా ఉంది. తమిల్ డబ్బింగ్ మూవీ దండయాత్రను అడ్డుకునేందుకు తెలుగు ప్రొడ్యూసర్స్ చేసిన ప్రయత్నం విఫలయత్నంగా మారింది. సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలయ్య బాబు సినిమాలు విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతుండగా, డబ్బింగ్ సినిమాలు ఎందుకు తీసుకురావాలని...

టాలీవుడ్ పాపులర్ హీరోల్లో ఆయనే నెం. 1

టాలీవుడ్ మూవీస్ సౌత్ తో పాటు నార్త్ వారికీ చేరువై పాన్ ఇండియా లెవల్లో దుమ్మురేపుతున్నాయి. గతంలో టాలీవుడ్ హీరోలను బాలీవుడ్, తదితర వుడ్ లలో (కొందరు టాప్ హీరోలు మినహా) ఎవరూ గుర్తించే వారు కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పాన్ ఇండియా రేంజ్ లో టాలీవుడ్ మూవీస్ ఆడుతుండడంతో దేశ చిత్రసీమ...
- Advertisement -spot_img

Latest News

“మీసాల పిల్ల” పీకింది

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు...
- Advertisement -spot_img